‘37 ఏళ్లు సేవ చేశాం.. ఇప్పుడు బకాయిల కోసం పోరాడుతున్నాం’.. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదన
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో దశాబ్దాల పాటు సేవలందించిన రిటైర్డ్ ఉద్యోగులు తమ పెండింగ్ బకాయిల చెల్లింపుల కోసం మరోసారి ఆందోళన బాట పట్టారు. బస్ భవన్ వద్ద నిర్వహించిన నిరాహార దీక్షలో పాల్గొన్న రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 37 సంవత్సరాలకు పైగా ఆర్టీసీలో పనిచేసిన ఉద్యోగులు రిటైర్మెంట్ అనంతరం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా తమకు సరైన పెన్షన్ సౌకర్యం లేదని, నెలకు…

