‘37 ఏళ్లు సేవ చేశాం.. ఇప్పుడు బకాయిల కోసం పోరాడుతున్నాం’.. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదన

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో దశాబ్దాల పాటు సేవలందించిన రిటైర్డ్ ఉద్యోగులు తమ పెండింగ్ బకాయిల చెల్లింపుల కోసం మరోసారి ఆందోళన బాట పట్టారు. బస్ భవన్ వద్ద నిర్వహించిన నిరాహార దీక్షలో పాల్గొన్న రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 37 సంవత్సరాలకు పైగా ఆర్టీసీలో పనిచేసిన ఉద్యోగులు రిటైర్మెంట్ అనంతరం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా తమకు సరైన పెన్షన్ సౌకర్యం లేదని, నెలకు…

Read More

తెలంగాణలో ఆర్టీసి సమ్మె మూడో రోజు: కార్మికులకు విద్యార్థి సంఘాల మద్దతు, డిమాండ్లపై ప్రభుత్వానికి ఒత్తిడి

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసి కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరుకుంది. ఈ సమ్మె రోజు రోజుకు ఉద్రిక్తతకు దారితీస్తుండగా, కార్మికులకు వివిధ వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. ముఖ్యంగా విద్యార్థి సంఘాలు ముందుకు వచ్చి ఆర్టీసి కార్మికుల న్యాయమైన డిమాండ్లకు సంఘీభావం ప్రకటించడం ఉద్యమానికి మరింత బలం చేకూరుస్తోంది. ఈ నేపథ్యంలో పిడిఎస్ (ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం) రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు చేపట్టిన ఈ సమ్మెకు తమ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు…

Read More