పెట్రోల్ ధరల పెంపుతో సామాన్యుడిపై మోయలేని భారం.. ఎలా బతకాలంటూ ప్రజల ఆవేదన

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తాజాగా ఇంధన ధరల పెంపు మరింత భారంగా మారింది. రాష్ట్రంలో పెట్రోల్ ధర లీటరుకు రూ.110 దాటగా, డీజిల్ ధర కూడా భారీగా పెరగడం వల్ల వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు పెట్రోల్ వినియోగాన్ని తగ్గించాలని, ఖర్చులను నియంత్రించాలని సూచిస్తున్నప్పటికీ, తక్కువ జీతాలతో జీవించే కుటుంబాలు ఎలా బతకాలనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి….

Read More

తెలంగాణలో పెరుగుతున్న బకాయలు.. రైతులు, ఉద్యోగులు, ప్రజల ఆందోళనలపై తీవ్ర చర్చ

తెలంగాణలో ప్రస్తుతం పరిపాలన, ఆర్థిక పరిస్థితులు, రైతుల సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై తీవ్ర చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా వడ్ల కొనుగోళ్లలో జాప్యం, అకాల వర్షాలు, రైతుల ఇబ్బందులు, ప్రభుత్వ శాఖల బకాయిలు వంటి అంశాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనప్పటికీ, ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్ల వానలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని…

Read More

ఆర్టీసీ సమ్మె ప్రారంభం: చర్చలు విఫలం… బస్సులు బంద్

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె అధికారికంగా ప్రారంభమైంది. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచే బస్సులు నిలిచిపోయాయి. డిపోల నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాకుండా జేఏసీ నేతలు చర్యలు తీసుకుంటున్నారు. సమ్మెకు ముందు ప్రభుత్వం చివరి ప్రయత్నంగా కమిటీ ద్వారా చర్చలు జరిపించినా అవి విఫలమయ్యాయి. సచివాలయంలో ఐఏఎస్ అధికారులు, ఆర్టీసీ ఎండీతో కలిసి ఏర్పాటు చేసిన కమిటీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు…

Read More

ఆర్టీసీ కార్మికుల హెచ్చరిక: “డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మె తప్పదు”

రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల అసంతృప్తి తీవ్రరూపం దాల్చుతోంది. ప్రభుత్వం ఆర్టీసీ సమస్యలను పట్టించుకోవడం లేదని కార్మిక సంఘాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. గత రెండున్నర సంవత్సరాలుగా తమ సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదని వారు అంటున్నారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన వాగ్దానంపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే నెలకు రూ.350 కోట్ల రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని చెప్పి మాట తప్పిందని…

Read More

హైదరాబాదు–బెంగళూరు బస్ ప్రమాదం: ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా & డ్రైవర్ భద్రతపై ప్రశ్నలు

తాజాగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సులో జరిగిన ఘోర ప్రమాదం, గత 12 సంవత్సరాల క్రితం జరగిన సాదృశ్య ఘటనలను గుర్తుచేస్తోంది. ఆ సంఘటనలో 45 మంది ప్రాణాలు కోల్పోయినట్టు గుర్తుంది, తాజాగా 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సరిగ్గా అదే విధమైన ప్రమాదం ప్రైవేట్ ట్రావెల్స్ లో నడుస్తున్న “మాఫియా బస్సులు” కారణమని అనేక వర్గాలు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ బస్సులు, కాంట్రాక్ట్ క్యారేజ్, స్టేజ్ క్యారేజ్ పేర్ల కింద అనుమతులు లేకుండా…

Read More