ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు.. చార్జ్షీట్ సిద్ధం, రాజకీయ నేతలపై చర్యలుంటాయా?
నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు తుది దశకు చేరుకుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ రెండున్నరేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో ఇప్పటికీ అసలు సూత్రధారులు ఎవరు? రాజకీయ నాయకుల పాత్ర ఎంతవరకు ఉంది? అనే ప్రశ్నలకు మాత్రం స్పష్టమైన సమాధానం రావడం లేదు. తాజాగా సిట్ దర్యాప్తు ముగింపు దశకు చేరుకుని తుది చార్జ్షీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మరోసారి ఈ కేసు హాట్ టాపిక్గా…

