జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం, యంగ్ ఇండియా స్కూల్ కోసం భూముల కేటాయింపుపై డిమాండ్

జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయం మరియు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌లకు సరిపడా భూమి కేటాయించాలని కోరుతూ ఓ సామాజిక కార్యకర్త వీడియో ద్వారా రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ల కోసం 20 నుంచి 25 ఎకరాల వరకు భూమి కేటాయిస్తోందని, ఇతర నియోజకవర్గాల్లో కూడా అదే విధంగా భూములు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే జగిత్యాలలో మాత్రం…

Read More