సచివాలయంలో ఎస్పీఎఫ్ ఆంక్షలపై విమర్శలు.. లింగంపల్లిలో యువతికి పోలీసుల స్పందనపై ఆగ్రహం

రాష్ట్ర సచివాలయంలో ఎస్పీఎఫ్ పోలీసులు అమలు చేస్తున్న కొత్త ఆంక్షలు ప్రజలతో పాటు అధికారులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చాంబర్ ముందు నుంచి ఎవరూ నడవకూడదని పోలీసులు ఆదేశాలు అమలు చేస్తున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం కార్యాలయంలో లేనప్పటికీ అదే ఆంక్షలు కొనసాగుతున్నాయని వారు వాపోతున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో చెక్‌పాయింట్లు ఏర్పాటు చేసినప్పటికీ, అదనంగా మార్గాలను మూసివేయడం వల్ల సచివాలయానికి వచ్చే అధికారులు,…

Read More

ఫేక్ కానిస్టేబుల్ రీల్స్ కలకలం.. సెక్రటేరియట్ సెక్యూరిటీపై ప్రశ్నలు

హైదరాబాద్ సెక్రటేరియట్ భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తే ఘటన వెలుగులోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డిని కలిపిస్తానంటూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసిన ఓ నకిలీ కానిస్టేబుల్‌ను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ రాష్ట్రంలోని ఒంగోలుకు చెందిన రవి అలియాస్ నిఖిల్ యాదవ్ పోలీస్ యూనిఫాం ధరించి రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు వచ్చిన నిఖిల్ యాదవ్, సెక్రటేరియట్ గేట్ వద్ద…

Read More