శీర్షిక: రెండు నెలల్లో రూ.40 వేల పతనం.. వెండి ధరలు భారీగా తగ్గుదల, పెట్టుబడిదారులకు ఇదే సరైన సమయమా?

హైదరాబాద్, జూన్ 13: బంగారం, వెండి మార్కెట్లలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు రికార్డు స్థాయిలో దూసుకెళ్లిన వెండి ధరలు ప్రస్తుతం భారీగా క్షీణించాయి. గత రెండు నెలల్లోనే కిలో వెండి ధర దాదాపు రూ.40 వేల వరకు పడిపోవడంతో పెట్టుబడిదారులు, వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర సుమారు రూ.2,50,000 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో రూ.2.90 లక్షల వరకు చేరిన వెండి ధరలు ఇప్పుడు భారీ పతనాన్ని నమోదు…

Read More