రైతు భరోసాపై సర్కార్ కసరత్తు.. కౌలు రైతులకు భరోసా ఎప్పుడు?
రైతు భరోసాపై సర్కార్ కసరత్తు.. కౌలు రైతులకు భరోసా ఎప్పుడు? తెలంగాణలో రైతు భరోసా పంపిణీపై ప్రభుత్వం మరోసారి కసరత్తు ప్రారంభించింది. కరీఫ్ సీజన్ నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రకటనల మధ్య రైతుల్లో మాత్రం అనేక సందేహాలు నెలకొన్నాయి. ముఖ్యంగా గతంలో రైతు భరోసా చెల్లింపుల్లో ఎదురైన సమస్యలు, అర్హులైన రైతులకు సైతం సాయం అందకపోవడం, కౌలు రైతులను పూర్తిగా విస్మరించడం…

