జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం, యంగ్ ఇండియా స్కూల్ కోసం భూముల కేటాయింపుపై డిమాండ్

జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయం మరియు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌లకు సరిపడా భూమి కేటాయించాలని కోరుతూ ఓ సామాజిక కార్యకర్త వీడియో ద్వారా రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ల కోసం 20 నుంచి 25 ఎకరాల వరకు భూమి కేటాయిస్తోందని, ఇతర నియోజకవర్గాల్లో కూడా అదే విధంగా భూములు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే జగిత్యాలలో మాత్రం…

Read More

విద్యా వారోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి హామీలు.. అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామన్న సీఎం

విద్యా వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి Revanth Reddy పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు Ponguleti Srinivas Reddy, Vivek Venkataswamy, Ponnam Prabhakar, Mohammed Azharuddin, Duddilla Sridhar Babu, ప్రభుత్వ సలహాదారు K. Keshava Rao తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. “మా రాజకీయాల కోసం డెవలప్‌మెంట్‌ను పనంగా పెట్టలేం. పరస్పర సహకారంతో రాష్ట్రానికి…

Read More

జవహర్ నగర్ చెత్త సమస్యపై ఎమ్మెల్యే ఆవేదన – ప్రత్యేక నిధులు కోరుతూ విజ్ఞప్తి

జవహర్ నగర్ ప్రాంతంలో పెరుగుతున్న చెత్త సమస్యపై తీవ్ర ఆవేదన వ్యక్తమైంది. స్థానిక ప్రజల ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ దెబ్బతింటోందని, గాలి, నీరు, భూమి కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం చెత్త నిర్వహణ కోసం భారీగా నిధులు కేటాయించి, వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ నిర్మించినట్లు ఆయన గుర్తు చేశారు. అలాగే చెత్తను కప్పి పచ్చదనం పెంచడం, మురుగు నీటిని శుద్ధి చేసే ఎస్టీపీ ఏర్పాటు…

Read More

జీవన్ రెడ్డి వ్యవహారం: కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు – శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్‌లో తాజాగా జరిగిన పరిణామాలు పార్టీ అంతర్గత విభేదాలను బహిర్గతం చేస్తున్నాయి. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వ్యవహారం చుట్టూ వివాదం మరింత ముదురుతున్న నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల్లో ఐసీసీ (ICC) సుప్రీం అని స్పష్టం చేశారు. వ్యక్తిగత ఆశలు, పదవుల కోరికలకంటే పార్టీ విధానాలు, క్రమశిక్షణ ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. జీవన్ రెడ్డి వ్యవహారం కూడా…

Read More

క్యాబినెట్ మంత్రుల గద్దలాట: తెలంగాణ ప్రభుత్వంలో ఎవరి ఆట నడుస్తోంది?

మారే అవసరం ఉందా? మారతాడా? కాంగ్రెస్ లోపలి యుద్ధాలు, తెలంగాణ పాలన అస్తవ్యస్తం తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నది పాలనా వ్యవస్థా?లేదా ఒక రాజకీయ నాటకమా? ప్రభుత్వం నడుస్తున్నట్టే కనిపిస్తోంది గానీ, లోపల చూస్తే గందరగోళం, స్వార్థం, కుమ్మక్కు రాజకీయాలే తప్ప ప్రజల పాలన ఎక్కడా కనిపించడం లేదు. ప్రాజెక్టుల పేరుతో పంచాయితీలు “రాఘవ కన్స్ట్రక్షన్స్ ఏం తక్కువ తిన్నదా?”“మెగా, కృష్ణా రెడ్డితో సమానంగా ప్రాజెక్టులు వంచుకుంటా!” ఇవి ఆరోపణలు కాదు — ప్రజల్లో వినిపిస్తున్న మాటలు.ప్రాజెక్టులు పంచుకోవడం,…

Read More

సీఎం రేవంత్ రెడ్డి గైర్హాజరీలో కాంగ్రెస్‌లో కలకలం: నలుగురు మంత్రుల అత్యవసర భేటీ వెనుక అసలు కథ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు ఇప్పుడు బయటపడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగా, పీసీసీ చీఫ్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే రాష్ట్రంలో నలుగురు కీలక మంత్రులు అత్యవసరంగా సమావేశం కావడం రాజకీయంగా సంచలనంగా మారింది. సోమవారం ‘ఎట్ హోమ్’ విందు అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన ఈ భేటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశం సుమారు…

Read More

ప్రభుత్వ ఉద్యోగులు, టెండర్లు, మంత్రుల మధ్య విభేదాలు.. కాంగ్రెస్ పాలనపై ఘాటు విమర్శలు

ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మంత్రుల వరకూ: తెలంగాణ పాలనపై పెరుగుతున్న ప్రశ్నలు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ మధ్య రాజకీయ చర్చల్లో ప్రధాన అంశంగా మారాయి. డీఏ (DA) అంశంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. ఇచ్చిన డీఏకే 36 నెలల గడువు పెట్టడం, ఎన్నికల భయంతో ఉద్యోగులను మౌనంగా ఉంచే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని…

Read More

అసెంబ్లీని వదిలేసి ప్రెస్ మీట్లు ఎందుకు? ప్రజల డబ్బు వృథాపై ప్రతిపక్షానికి సోయి లేదా?

ఇది మీ పర్సనల్ పార్టీ ఆఫీస్‌లో పెట్టుకున్న ప్రెస్ మీట్ కాదు.. అసెంబ్లీ. అక్కడ మాట్లాడితేనే మాటలకు శాసనబద్ధత ఉంటుంది. ఒక అంశాన్ని సభలో లేవనెత్తితే దానిపై చర్చ జరుగుతుంది, సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. కానీ అలాంటి అవకాశం ఉండగానే, అసెంబ్లీని వదిలేసి బయట ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా గత పదేళ్లుగా తెలంగాణ ప్రజలను గాలికి వదిలేశారనే విమర్శలు ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ విషయానికి వస్తే.. తమ వరకు సమస్య వచ్చినప్పుడే…

Read More

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహ ఆవిష్కరణ పూర్తి – బెదిరింపులన్నీ మీడియా చర్చలకేనా?

తెలుగు సినీ సంగీత చరిత్రలో చెరగని సంతకం చేసిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో ఆవిష్కృతమైంది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ నేతలు, కళాకారులు పాల్గొని బాలు సేవలను గుర్తు చేశారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, అభిమానుల ప్రేమకు ప్రతీకగా బాలు విగ్రహం నిత్య చిహ్నంగా నిలుస్తుందని అన్నారు. అయితే ఈ విగ్రహ ఆవిష్కరణకు ముందు రోజులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. “బాలు విగ్రహం పెట్టొద్దు”, “ధర్నాలు చేస్తాం”,…

Read More

ఇండస్ట్రీల పేరిట భూముల దోపిడీ: పారిశ్రామిక వాడలు వాణిజ్య కేంద్రాలుగా మారిన చరిత్ర

తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి పేరుతో కేటాయించిన భూములు ఇప్పుడు వాణిజ్య కేంద్రాలుగా మారి భారీ దందాకు అడ్డా అవుతున్నాయి. గత 10 ఏళ్లుగా పారిశ్రామిక వాడల్లో జరుగుతున్న అక్రమాలపై అధికారులు కన్నుగప్పి ఉండగా, కొందరు రాజకీయ నాయకులు మరియు పరిశ్రమల పేరుతో భూములు పొందిన వాళ్లు పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నారు. పారిశ్రామిక పెట్టుబడుల కోసం కేటాయించిన భూముల్లో గోడౌన్‌లు, కార్ షోరూమ్‌లు, ఫంక్షన్ హాళ్లు, లగ్జరీ బిజినెస్ సంస్థలు నిర్మించడమే కాకుండా, విద్యా రంగంలో Johnson…

Read More