హైదరాబాద్‌లో ప్రైవేట్ ట్యాంకర్ల నీళ్ల దందా.. నీటి కొరతను ఆసరాగా చేసుకుని వేల కోట్ల వ్యాపారం?

హైదరాబాద్ నగరంలో ప్రతి వేసవికాలం రాగానే నీటి కొరత సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. ఈ పరిస్థితిని అవకాశంగా మలుచుకున్న ప్రైవేట్ ట్యాంకర్ నిర్వాహకులు భారీ స్థాయిలో వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వాటర్ బోర్డు ద్వారా 5,000 లీటర్ల నీటి ట్యాంకర్ సుమారు రూ.500కే అందుబాటులో ఉండగా, ప్రైవేట్ ట్యాంకర్లు అదే పరిమాణం నీటికి రూ.2,000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 1,500కు పైగా ప్రైవేట్ ట్యాంకర్లు రోజుకు 6,000…

Read More