నాలా కన్వర్షన్‌కు ₹30 లక్షల లంచం?.. ఏసీబీకి చిక్కిన శామీర్‌పేట్ తహసీల్దార్

తెలంగాణలో అవినీతి ఆరోపణలు మరోసారి సంచలనంగా మారాయి. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో భారీ లంచం వ్యవహారం వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే నాలా కన్వర్షన్ అనుమతుల కోసం రైతుల నుంచి ఎకరాకు లక్ష రూపాయల చొప్పున మొత్తం ₹30 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. అలియాబాద్ గ్రామానికి చెందిన 30 ఎకరాల భూమికి నాలా కన్వర్షన్ అనుమతులు…

Read More

జలమండలి జీఎం ఇంట్లో కోట్ల ఖజానా.. ఏసీబీ దాడుల్లో కళ్లుచెదిరే ఆస్తులు!

హైదరాబాద్ జలమండలిలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి ఇంట్లో ఏసీబీ దాడులు సంచలనం సృష్టించాయి. సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టిన వ్యవహారం బయటపడటంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీకుమార్ నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీలకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం, వెండి, భూముల పత్రాలు బయటపడినట్టు సమాచారం. ఏసీబీ…

Read More

జాయింట్ సబ్ రిజిస్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు: 100 కోట్ల అక్రమాస్తులు వెలుగులోకి

రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్టర్ మధుసూదన్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) అధికారులు శుక్రవారం విస్తృత సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో చేపట్టిన ఈ దాడుల్లో సుమారు ₹100 కోట్లకు పైగా అక్రమాస్తులు ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం. మధుసూదన్ రెడ్డి బంధువులు, స్నేహితులు, బినామీలకు సంబంధించిన ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఫార్మ్ హౌసులు, ఓపెన్ ఫ్లాట్లు,…

Read More

గ్లోబల్ సమ్మిట్ పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారా? – మంత్రులపై సంచలన ఆరోపణలు”

తెలంగాణలో జరగబోతున్న గ్లోబల్ సమ్మిట్‌ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్లోబల్ సమ్మిట్ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ, రాష్ట్ర ప్రయోజనాల పేరుతో అసలు ఎవరికి లాభం చేకూరుతుందో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు తెచ్చిన పెట్టుబడులు ఎక్కడున్నాయి? ఏ కంపెనీలు వచ్చాయి? ఎంత పెట్టుబడి వచ్చింది? అన్న ప్రశ్నలకు ఇప్పటి వరకు ప్రభుత్వ నుంచి స్పష్టమైన సమాధానాలు రావడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. “84వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాం” అని…

Read More

అదిలాబాద్‌కు ఏడాదిలోపే ఎయిర్‌పోర్ట్: నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత నాదే – సీఎం రేవంత్”

అదిలాబాద్ జిల్లాలో జరిగిన భారీ జనసభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. వచ్చే ఏడాది లోపే అదిలాబాద్‌లో ఎయిర్‌బస్ ప్రమాణాలతో విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. జిల్లాను అభివృద్ధి పట్టాలెక్కించడం తమ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. పట్టణం, గ్రామాల అభివృద్ధికి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బాధ్యతగా ఓటు వేయాలని సీఎం పిలుపునిచ్చారు. అభివృద్ధి చేయగలిగిన వారిని మాత్రమే గెలిపించాలని, అభ్యర్థులు అడ్డగోలుగా డబ్బు ఖర్చు చేసే సంస్కృతిని అడ్డుకోవాలని కోరారు….

Read More

సూట్‌కేస్ రాజకీయాలు”: రంగారెడ్డి జిల్లాలో మంత్రుల వసూళ్లపై తీవ్ర ఆరోపణలు

రంగారెడ్డి జిల్లా ఇప్పుడు అభివృద్ధి, పాలన, పరిపాలన గురించి కాకుండా — సూట్‌కేస్‌లు, వసూళ్లు, గ్యాంగ్ రాజకీయాలు గురించి ఎక్కువగా వినిపిస్తోంది.శ్రీధర్ బాబు, మల్లారెడ్డి, కిచ్చన్న లాంటి నేతల పేర్లు తెగ వినిపిస్తున్నాయి.ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే:

Read More

హోలోగ్రామ్ టెండర్ వివాదం – ఐఏఎస్ రిజ్వీ విఆర్ఎస్ సంచలనం, మంత్రుల ఒత్తిడిపై రాజకీయ తుపాన్

తెలంగాణ ఎక్సైజ్ శాఖలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ముఖ్య కార్యదర్శి ఎస్ఎంఎం రిజ్వీ స్వచ్ఛంద పదవీవిరమణ (VRS) కోసం దరఖాస్తు చేయడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇంకా ఎనిమిదేళ్ల సర్వీస్ మిగిలి ఉండగానే రాజీనామా నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివాదం హై సెక్యూరిటీ హాలోగ్రామ్, 2డి బార్కోడ్ లేబుల్ టెండర్ల చుట్టూ తిరుగుతోంది. ఈ టెండర్లు జూపల్లి కృష్ణారావు అనుకూల కంపెనీలకే ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని, దాంతో రిజ్వీ తీవ్ర…

Read More

హోలోగ్రామ్ టెండర్ వివాదం – ఐఏఎస్ రిజ్వీ విఆర్ఎస్ సంచలనం, మంత్రుల ఒత్తిడిపై రాజకీయ తుపాన్

తెలంగాణ ఎక్సైజ్ శాఖలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ముఖ్య కార్యదర్శి ఎస్ఎంఎం రిజ్వీ స్వచ్ఛంద పదవీవిరమణ (VRS) కోసం దరఖాస్తు చేయడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇంకా ఎనిమిదేళ్ల సర్వీస్ మిగిలి ఉండగానే రాజీనామా నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివాదం హై సెక్యూరిటీ హాలోగ్రామ్, 2డి బార్కోడ్ లేబుల్ టెండర్ల చుట్టూ తిరుగుతోంది. ఈ టెండర్లు జూపల్లి కృష్ణారావు అనుకూల కంపెనీలకే ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని, దాంతో రిజ్వీ తీవ్ర…

Read More