జిల్లాలు–మండలాల పునర్విభజన ఖాయం: జుడిషియల్ కమిషన్ ఏర్పాటు, 15 నుంచి 20 జిల్లాలపై ప్రభుత్వ ఫోకస్

తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలు, మండలాలు, డివిజన్ల పునర్విభజన ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. ఇన్నాళ్లుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ, ఈ ప్రక్రియ కోసం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. 15 నుంచి 20 జిల్లాల వరకు అవకాశం ప్రస్తుతం ఉన్న జిల్లాల సంఖ్యను కనిష్టంగా 15 నుంచి గరిష్టంగా 20 జిల్లాల వరకు కుదించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్కో లోక్‌సభ…

Read More