తెలంగాణ కాంగ్రెస్‌పై ఏఐసీసీ ఫోకస్.. మంత్రివర్గంలో భారీ మార్పుల సంకేతాలు?

నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ.తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కేరళ, తమిళనాడు ప్రభుత్వాల ఏర్పాటు ప్రక్రియలో బిజీగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం.. ఆ ప్రక్రియ పూర్తయ్యాక పూర్తిస్థాయిలో తెలంగాణపై దృష్టి పెట్టబోతుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా మంత్రివర్గ ప్రక్షాళన, శాఖల మార్పులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం, పార్టీ-ప్రభుత్వ సమన్వయం వంటి అంశాలపై ఏఐసీసీ సీరియస్‌గా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. సీఎం రేవంత్…

Read More

కొండా సురేఖ ఎందుకు ఒంటరిగా మిగిలారు? కాంగ్రెస్ లోపలి రాజకీయాల అసలు కథ

కొండా సురేఖ ఎందుకు ఒంటరిగా మిగిలారు? కాంగ్రెస్ లోపలి రాజకీయాల అసలు కథ కొండా సురేఖ…తెలంగాణ రాజకీయాల్లో ఒక బలమైన పేరు.దశాబ్దాలుగా రాజకీయాల్లో నిలబడ్డ మహిళ.కాంగ్రెస్ హయాంలో కీలక మంత్రి,తర్వాత కేసీఆర్ పాలనలోనూ తనదైన ముద్ర. అలాంటి కొండా సురేఖ గురించిఇప్పుడు ప్రజల్లో వినిపిస్తున్న మాటలుచిన్నవి కావు.సాధారణ విమర్శలు కావు. మంత్రి పదవికి సీఎం అవసరం లేదు” అన్న ధైర్యం కొండా సురేఖ గారి మాటల్లో ఒక ధైర్యం కనిపిస్తుంది. “మాకు ముఖ్యమంత్రి అవసరం లేదు,వరంగల్ ప్రజలు…

Read More

ప్రభుత్వ ఉద్యోగులు, టెండర్లు, మంత్రుల మధ్య విభేదాలు.. కాంగ్రెస్ పాలనపై ఘాటు విమర్శలు

ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మంత్రుల వరకూ: తెలంగాణ పాలనపై పెరుగుతున్న ప్రశ్నలు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ మధ్య రాజకీయ చర్చల్లో ప్రధాన అంశంగా మారాయి. డీఏ (DA) అంశంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. ఇచ్చిన డీఏకే 36 నెలల గడువు పెట్టడం, ఎన్నికల భయంతో ఉద్యోగులను మౌనంగా ఉంచే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని…

Read More

మంత్రుల WhatsApp గ్రూపులు హ్యాక్‌ – SBI పేరుతో APK పంపిన సైబర్ మోసగాళ్లు అలర్ట్!”

తెలంగాణలో సైబర్ నేరగాళ్లు మరొక స్థాయికి చేరుకున్నట్టు తాజా ఘటనలు సూచిస్తున్నాయి. రాష్ట్ర మంత్రులు సభ్యులుగా ఉన్న WhatsApp గ్రూపుల్లోకి దూరి, SBI పేరుతో నకిలీ APK ఫైళ్లను పంపి ఫోన్లను హ్యాక్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి కార్యాలయంతో (CMO) సంబంధం ఉన్న గ్రూప్‌లకే ఈ మాల్వేర్ మెసేజ్ ఫార్వర్డ్ కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఏం జరిగింది? సైబర్ నేరగాళ్లు: WhatsApp గ్రూపులు మాత్రమే కాదు… ప్రభుత్వ వెబ్‌సైట్లు కూడా డౌన్ ఇటీవలి…

Read More

మంత్రుల WhatsApp గ్రూపులు హ్యాక్‌ – SBI పేరుతో APK పంపిన సైబర్ మోసగాళ్లు అలర్ట్!”

తెలంగాణలో సైబర్ నేరగాళ్లు మరొక స్థాయికి చేరుకున్నట్టు తాజా ఘటనలు సూచిస్తున్నాయి. రాష్ట్ర మంత్రులు సభ్యులుగా ఉన్న WhatsApp గ్రూపుల్లోకి దూరి, SBI పేరుతో నకిలీ APK ఫైళ్లను పంపి ఫోన్లను హ్యాక్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి కార్యాలయంతో (CMO) సంబంధం ఉన్న గ్రూప్‌లకే ఈ మాల్వేర్ మెసేజ్ ఫార్వర్డ్ కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఏం జరిగింది? సైబర్ నేరగాళ్లు: WhatsApp గ్రూపులు మాత్రమే కాదు… ప్రభుత్వ వెబ్‌సైట్లు కూడా డౌన్ ఇటీవలి…

Read More

క్యాబినెట్ బేటీలో రేవంత్ రెడ్డి హెచ్చరిక – “రోడ్డెక్కొద్దు, ప్రజల్లో చులకన కాకండి”

రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి చెలరేగింది. తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం.“రోడ్డెక్కొద్దు, ప్రజల్లో చులకన కావద్దు, అనవసర విషయాలకు రాద్దాంతం వద్దు” అంటూ సీఎం కఠినంగా స్పందించినట్టు తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో మంత్రుల మధ్య జరుగుతున్న విభేదాలు, పబ్లిక్ స్టేట్మెంట్లు, సోషల్ మీడియా వివాదాలపై సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. “ఇలాంటివన్నీ టీ కప్పులో తుఫాన్లు మాత్రమే. ప్రజల్లో గందరగోళం…

Read More