కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడం అసాధ్యం.. కాంగ్రెస్‌కు కేటీఆర్ కౌంటర్

హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారసత్వాన్ని ఎవరూ చెరిపేయలేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణం నుంచి అభివృద్ధి వరకు కేసీఆర్ చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామని మాట్లాడడం హాస్యాస్పదమని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి భారతదేశ రాజకీయ పటంలో ప్రత్యేక రాష్ట్రంగా నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. ఆయన కృషితోనే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం…

Read More

సెక్రటేరియట్‌లో మామూళ్ల దందా?.. పీఏలు, పీఎస్‌ల వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు

నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ సెక్రటేరియట్‌లో మరోసారి అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా మంత్రుల పేషీల్లో పనిచేస్తున్న పీఏలు, పీఎస్‌లు, ఓఎస్డీల వ్యవహార శైలి ఇప్పుడు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫైల్ ముందుకు కదలాలంటే మామూల్లు తప్పనిసరి అయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. అపాయింట్‌మెంట్ కావాలన్నా, ఫైల్ క్లియర్ కావాలన్నా మధ్యవర్తుల దందా నడుస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. సామాన్య ప్రజలు నేరుగా మంత్రులను కలిసే పరిస్థితి లేకుండా పోయిందని తీవ్ర…

Read More

సెక్రటేరియట్‌లో విజిటర్ అవర్స్ ఫెయిల్?.. అధికారులు లేక ప్రజల ఆవేదన

తెలంగాణ సెక్రటేరియట్‌లో ప్రజల సమస్యలు వినేందుకు ఏర్పాటు చేసిన విజిటర్ అవర్స్ ఇప్పుడు పూర్తిగా నిర్వీర్యమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాధారణ ప్రజలు ఎంట్రీ పాస్ తీసుకొని అధికారులను కలిసేలా ప్రత్యేక సమయం కేటాయించింది. కానీ ఆ సమయంలోనే మెజారిటీ ఐఏఎస్ అధికారులు తమ ఛాంబర్లలో లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట. దూర ప్రాంతాల నుంచి…

Read More

ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పనిదినాల పరిశీలన.. పెండింగ్ బిల్లులపై సర్కార్ హామీ

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పనిదినాల విధానాన్ని పరిశీలిస్తున్నట్లు సీఎస్ K. Ramakrishna Rao తెలిపారు. అలాగే జూన్ 2 నుంచి క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను 100 రోజులలోపు చెల్లించేలా ప్రయత్నాలు చేస్తున్నామని కూడా హామీ ఇచ్చారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్ చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ, టీఎన్జీవో,…

Read More

సచివాలయంలో భారీ మార్పులు – ఒకేసారి 134 ఏఎస్ఓల బదిలీ, మంత్రులు–సెక్రటరీల మధ్య విభేదాలు తీవ్రం

తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వం మరోసారి భారీ పరిపాలనా మార్పులు చేసింది. ఒకేసారి 134 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల (ఏఎస్ఓ) బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది ఉన్నతాధికారుల బదిలీల తర్వాత, కింది స్థాయిలో ఇదే మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకే శాఖలో ఏళ్ల తరబడి పని చేస్తున్న అధికారులపై ఈసారి ప్రభుత్వం దృష్టి సారించింది. కొంతమంది ఏఎస్ఓలు 12…

Read More

సచివాలయంలో ఐఏఎస్ అధికారులపై సీఎం రేవంత్ ఆగ్రహం – నిర్లక్ష్యంపై వేటు సిద్దం

సచివాలయంలో పనిచేస్తున్న కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పథకాల అమలులో అలసత్వం, సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం ఈ అంశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ “పనితీరు లేని అధికారులను ఇక సహించం” అని స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రభుత్వానికి ప్రాధాన్యత కలిగిన ఫైళ్లను వారాల తరబడి పెండింగ్‌లో ఉంచడం, కాంట్రాక్ట్ పనులకు సంబంధించి నిర్ణయాలు ఆలస్యం…

Read More