ఏప్రిల్ 22న ఆర్టీసీ సమ్మె హెచ్చరిక… ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన జేఎస్సీ నాయకులు

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు మరోసారి ఉధృతమవుతున్నాయి. టీఎస్ఆర్టీసీ జేఎస్సీ సభ్యులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఏప్రిల్ 22న రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. జేఎస్సీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ జై రాఘవులు మాట్లాడుతూ, ఫిబ్రవరి 23న ‘చలో సెక్రటేరియట్’కు అనుమతి నిరాకరించడంతో దాదాపు 20,000 మంది కార్మికులతో పెద్ద ఎత్తున నిరసన చేపట్టినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. అనంతరం మార్చి 13న 32 డిమాండ్లతో సమ్మె నోటీసు ఇచ్చామని తెలిపారు. ఈ డిమాండ్లలో ముఖ్యంగా…

Read More