రైతుల సంక్షేమమే లక్ష్యం.. రాజకీయాల కోసం రైతుల చావులపై రాజకీయం చేయొద్దు

రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ ప్రభావాలు, హమాలీల కొరత వంటి సమస్యలు ఉన్నప్పటికీ రైతులకు ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. 45 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఇప్పటికే ధాన్యం సేకరించామని, మిగిలిన 20 శాతం కూడా ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని తెలిపింది. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన నేతలు, ఇప్పుడు రైతుల బాధలను…

Read More

“నిజామాబాద్ నుంచే గులాబీ గర్జన.. ఆర్మూర్‌లో వన్‌సైడ్ వార్ – కేసీఆర్ పేరుతో ప్రత్యర్థులపై తీవ్ర దాడి”

2001లో తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుంచే నిజామాబాద్ జిల్లా కేసీఆర్‌కు అండగా నిలిచిందని బీఆర్‌ఎస్ నేతలు గుర్తు చేశారు. ఆ రోజుల్లోనే నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ పదవి దక్కిందని, అదే రాజకీయ ఊపు ఇప్పుడు మళ్లీ వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల బోధన్‌లో నిర్వహించిన సమావేశంలో గులాబీ జెండా ఎగిరేసినట్టుగా, నిజామాబాద్ అర్బన్‌లో కూడా బీఆర్‌ఎస్‌దే కీలక పాత్రగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా ఆర్మూర్ నియోజకవర్గంపై మాట్లాడిన నేతలు, అక్కడ ఎన్నికలు పూర్తిగా…

Read More