ఐదేళ్ల విజయ ప్రస్థానం పూర్తి చేసుకున్న ఓకే టీవీ.. నిజం కోసం అక్షర యుద్ధం కొనసాగిస్తాం

ఐదేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఓకే టీవీ తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. “నిజం కోసం ఓకే టీవీ.. జనం కోసం ఓకే టీవీ” అనే నినాదంతో ప్రారంభమైన ఈ మీడియా సంస్థ ప్రజల పక్షాన నిలబడి, అన్యాయాలపై అక్షర యుద్ధం చేస్తూ ముందుకు సాగుతోంది. రాజ్యాంగ విలువలను దైవంగా, ప్రజాహితాన్ని పరమ లక్ష్యంగా భావిస్తూ ఓకే టీవీ తన జర్నలిజం ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ప్రజా హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య బలోపేతం, సామాన్యుల సమస్యలకు వేదిక…

Read More