కేసీఆర్ హయాంలో అభివృద్ధి.. కాంగ్రెస్ పాలనలో నిలిచిపోయింది: మహేశ్వరం సభలో సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణులకు భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు. సభకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, మహిళలు, యువతకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్న సమయంలో అభివృద్ధి,…

Read More

తెలంగాణ రైజింగ్: పెట్టుబడులకు అనుకూల వాతావరణం – సీఎం రేవంత్ రెడ్డి సూచనలు”

తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. వచ్చే నెల 8వ తేదీ నుంచి జరగనున్న ఈ సమ్మిట్ బ్రాండింగ్, ప్రమోషన్, ప్రదర్శనలు, సమాచార వ్యూహాలపై మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ అధికారులు, టీమ్‌లకు కీలక సూచనలు చేశారు. రాష్ట్ర సామర్థ్యం, చరిత్ర, సంస్కృతి, ప్రకృతి, మౌలిక వసతులు, భవిష్యత్ అవకాశాలు ప్రమోషనల్ వీడియోలు,…

Read More