34 కాదు.. 46 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలి: నిరుద్యోగుల జేఏసీ ఆందోళన

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగ నియామకాల ఆలస్యం, వయోపరిమితి తగ్గింపుపై నిరుద్యోగ జేఏసీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్ సార్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు నిరుద్యోగ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఏజ్ రిలాక్సేషన్‌ను 34 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు, ఉద్యమానికి మద్దతు తెలిపిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. వక్తలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం “నీళ్లు, నిధులు, నియామకాలు”…

Read More

పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సర్పంచ్ స్థానాలు గెలవాలి: మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు

రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక కసరత్తును వేగవంతం చేసింది. జిల్లాల్లో మెజారిటీ సర్పంచ్ స్థానాలను గెలుచుకుని, తర్వాత జరిగే ఎంపిటీసీ–జెడ్పీటీసీ ఎన్నికలకు బలమైన పునాది వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశంలో సీఎం అనేక కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో ఏకపక్ష నిర్ణయాలు కాకుండా స్థానిక నాయకుల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు. సర్పంచ్ ఎన్నికలు…

Read More