నకిలీ ఫోన్‌పే రసీదుతో గొర్రెల వ్యాపారికి టోకరా.. హైదరాబాద్‌లో ఆరుగురు అరెస్ట్

హైదరాబాద్: డిజిటల్ చెల్లింపుల యుగంలో మోసగాళ్లు కొత్త పంథాలను అవలంబిస్తున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా గొర్రెల కొనుగోలు పేరుతో ఓ వ్యాపారిని నకిలీ ఫోన్‌పే రసీదుతో మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇద్దరు మైనర్లతో పాటు మొత్తం ఆరుగురిని కంచన్‌బాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చిన్న టీ దుకాణం నుంచి కోట్ల రూపాయల వ్యాపారాల వరకు యూపీఐ, ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి డిజిటల్ చెల్లింపులు విస్తృతంగా వినియోగంలో…

Read More

₹50,000 లోపు సైబర్ మోసాలకు కోర్ట్ ఆర్డర్ లేకుండానే పరిహారం.. బ్యాంకులపై పూర్తి బాధ్యత

డిజిటల్ లావాదేవులు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారుతున్నాయి. ఫిషింగ్ లింకులు, నకిలీ కాల్ సెంటర్లు, కేవైసీ అప్డేట్ పేరుతో మోసాలు, నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లు వంటి పద్ధతులతో సైబర్ నేరగాళ్లు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. ముఖ్యంగా యూపీఐ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ వేదికలే ప్రధాన లక్ష్యంగా మారాయి. రోజురోజుకు పెరుగుతున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాధితులకు త్వరగా పరిహారం అందించేందుకు బ్యాంకుల బాధ్యతలను…

Read More