ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా.. ₹1000 టికెట్ ₹15 వేలకా?
నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ఐపీఎల్ మ్యాచ్ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. అభిమానులు తమ అభిమాన జట్టును ప్రత్యక్షంగా చూడాలని ఎంతగానో ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఇప్పుడు అదే అభిమానాన్ని కొందరు దందాగా మార్చుకున్నారనే ఆరోపణలు హైదరాబాద్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా ఉప్పల్ స్టేడియం వద్ద జరుగుతున్న ఐపీఎల్ టికెట్ల బ్లాక్ మార్కెట్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వెయ్యి రూపాయల అసలు టికెట్ను ఏకంగా 15 వేల రూపాయలకు…

