బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు: రాజకీయాల కంటే బాధితురాలికి న్యాయం ముఖ్యం అన్న మహిళ

బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న వేళ, ఈ అంశంపై ఒక మహిళతో జరిగిన ఫోన్ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయ కోణంలో కాకుండా ఒక మహిళగా, ఒక బాధితురాలి కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నాయి. ఫోన్ కాల్‌లో అరుణిత అనే మహిళ, “బండి సంజయ్ గారి అబ్బాయి పోక్సో కేసులో…

Read More