తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మూడో రోజు… కార్మికులకు బీఆర్ఎస్ సంఘీభావం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరుకుంది. వివిధ డిపోల వద్ద కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులకు సంఘీభావం తెలియజేయడానికి భారత రాష్ట్ర సమితి నాయకులు రాష్ట్రవ్యాప్తంగా డిపోల వద్దకు చేరుతున్నారు. ప్రత్యేకంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల డిపో వద్ద జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్మిక సంఘాలు కలిసి ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కే. చంద్రశేఖర్ రావు పిలుపు మేరకు ఈ నిరసనలకు…

Read More

అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన… నెలల తరబడి జీతాలు లేక 1900 మంది తీవ్ర ఇబ్బందులు

రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. నెలల తరబడి జీతాలు అందక దాదాపు 1900 మంది ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీ ఖర్చులకు డబ్బులు లేక అప్పుల పాలవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్ పాఠశాలలు, మోడల్ స్కూల్లు, కస్తూర్బా విద్యాలయాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, ప్రభుత్వ కాలేజీల్లో ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగ స్థాయిని బట్టి నెలకు రూ.13,600 నుంచి రూ.20,000…

Read More