బెంగళూరు ఇంజనీరింగ్ కాలేజ్ లో డ్రైవర్లెస్ కారు సందడి — స్వామీజీ ట్రయల్ రైడ్, వీడియో వైరల్
బెంగళూరు నగరంలో ఉన్న ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ క్యాంపస్లో ఒక నూతన ఆవిష్కరణ అందరి దృష్టినీ ఆకర్షించింది. డ్రైవర్ లేకుండా నడిచే కారు అక్కడ క్యాంపస్లో ట్రయల్ రన్ చేస్తూ స్టూడెంట్స్ మరియు ఫ్యాకల్టీని ఆశ్చర్యపరిచింది. ఈ డ్రైవర్లెస్ కారులో ఉత్తరాది మఠానికి చెందిన ఒక స్వామీజీతో పాటు మరికొందరు ప్రయాణించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలోకి రాగానే క్షణాల్లో వైరల్ అయింది. క్యాంపస్ లో ప్రయోగాత్మకంగా నడుస్తున్న ఈ కార్…

