ఢిల్లీలో దారుణం.. యువతులపై గ్యాంగ్ దాడి.. చూస్తూ నిల్చున్న జనాలు!
దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. పట్టపగలు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఇద్దరు యువతులపై ఓ గ్యాంగ్ దారుణంగా దాడి చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాధితులపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడమే కాకుండా, తర్వాత వారిపై కర్రలతో దాడి చేసి దుస్తులు చింపివేసినట్టు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. అంతకంటే బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న ప్రజలు సహాయం…

