కాక్రోచ్ జనతా పార్టీ” సోషల్ మీడియాలో సంచలనం.. 5 రోజుల్లో 14 మిలియన్ ఫాలోవర్స్?
నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. దేశ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా ఓ కొత్త సంచలనం చర్చనీయాంశంగా మారింది. “కాక్రోచ్ జనతా పార్టీ” పేరుతో ప్రారంభమైన ఒక సెటైరికల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. కేవలం నాలుగు నుంచి ఐదు రోజుల వ్యవధిలోనే ఈ ప్లాట్ఫామ్ దాదాపు 14 మిలియన్ల ఫాలోవర్స్ను సంపాదించిందన్న వార్తలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దేశంలోని…

