Skip to content
Saturday, September 12, 2026
భూభారతి పోర్టల్‌లో మరో బ్రేక్.. 40 శాతం రిజిస్ట్రేషన్లు పెండింగ్!
దళితుల నడకతో నేల మైలుపడదు.. కేసీఆర్ ఆలోచనలను శుద్ధి చేయాలి: అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌కు నీటి గండం లేకుండా ప్లాన్‌! సింగూర్‌లో 4.56 టీఎంసీలే
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌కు తాగునీటి కొరత రాకుండా చర్యలు: ప్రభుత్వం
OKTV

OKTV

Telugu Digital News Platform

Youtube Live
  • Andhra Pradesh
  • Big Boss
  • Breaking News
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Reviews
  • Movie updates
  • News
  • Public talk
  • Telangana
  • Trending
  • Viral

Chief Editor

Saroj Mhr

Lorem ipsum is simply dummy text
  • Home
  • News
    • Breaking News
    • Trending
    • Latest
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
    • Big Boss
    • Movie Reviews
  • Health
భూభారతి పోర్టల్‌లో మరో బ్రేక్.. 40 శాతం రిజిస్ట్రేషన్లు పెండింగ్!
దళితుల నడకతో నేల మైలుపడదు.. కేసీఆర్ ఆలోచనలను శుద్ధి చేయాలి: అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌కు నీటి గండం లేకుండా ప్లాన్‌! సింగూర్‌లో 4.56 టీఎంసీలే
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌కు తాగునీటి కొరత రాకుండా చర్యలు: ప్రభుత్వం
OKTV

OKTV

Telugu Digital News Platform

Youtube Live
  • Home
  • News
    • Breaking News
    • Trending
    • Latest
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
    • Big Boss
    • Movie Reviews
  • Health
  • Home
  • News
  • కాక్రోచ్ జనతా పార్టీ” సోషల్ మీడియాలో సంచలనం.. 5 రోజుల్లో 14 మిలియన్ ఫాలోవర్స్?

Highlight News

Health
ఎప్పుడూ స్ట్రెస్‌గా ఉంటున్నారా? కార్టిసాల్ పెరగడానికి కారణాలు.. సహజంగా బ్యాలెన్స్ చేసుకునే మార్గాలు
Health
వీగన్ డైట్ నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా? బరువు తగ్గుతారా? B12 లోపం గురించి తెలుసుకోండి
Health
మహిళల గైనకాలజీ సమస్యలకు హోమియోపతీ ఎంతవరకు ఉపయోగపడుతుంది? PCOS, పీరియడ్స్, ఫైబ్రాయిడ్స్‌పై పూర్తి వివరాలు
Health
సప్లిమెంట్స్‌తో జాగ్రత్త.. మహిళలు సొంతంగా వాడితే సమస్యలు పెరిగే అవకాశం!
  • News

కాక్రోచ్ జనతా పార్టీ” సోషల్ మీడియాలో సంచలనం.. 5 రోజుల్లో 14 మిలియన్ ఫాలోవర్స్?

Chandana R4 months ago4 months ago01 min

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. దేశ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా ఓ కొత్త సంచలనం చర్చనీయాంశంగా మారింది. “కాక్రోచ్ జనతా పార్టీ” పేరుతో ప్రారంభమైన ఒక సెటైరికల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. కేవలం నాలుగు నుంచి ఐదు రోజుల వ్యవధిలోనే ఈ ప్లాట్ఫామ్ దాదాపు 14 మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించిందన్న వార్తలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారాయి.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల అధికారిక సోషల్ మీడియా ఖాతాల కంటే కూడా ఈ ప్లాట్ఫామ్ ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువగా ఉండటం. సమాచారం ప్రకారం భారతీయ జనతా పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాకు సుమారు 8.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉండగా, కాంగ్రెస్ పార్టీ ఖాతాకు దాదాపు 13 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారట. అయితే “సిజెపి” పేరుతో వైరల్ అవుతున్న ఈ ప్లాట్ఫామ్ ఐదు రోజుల్లోనే 14 మిలియన్ల మార్క్ దాటిందన్న ప్రచారం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇక ఈ ప్లాట్ఫామ్ వెనుక ఉన్నవారు ఎవరనే దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ప్రధానంగా యువత, ముఖ్యంగా జెన్ జీ బ్యాచ్‌కు చెందిన కొందరు కలిసి రాజకీయాలపై వ్యంగ్యాత్మకంగా స్పందిస్తూ ఈ ప్లాట్ఫామ్‌ను రూపొందించినట్టు తెలుస్తోంది. వీరు ఏ ఒక్క పార్టీకి పరిమితం కాకుండా అన్ని ప్రధాన పార్టీల విధానాలను ప్రశ్నిస్తూ, ప్రభుత్వాల నిర్ణయాలను ట్రోల్ వీడియోల రూపంలో ప్రజల ముందుకు తీసుకువస్తున్నారు.

ప్రభుత్వాలు చేసే తప్పిదాలు, రాజకీయ నాయకుల వ్యాఖ్యలు, ప్రజల సమస్యలపై స్పందన లేకపోవడం వంటి అంశాలను చిన్న చిన్న వీడియోల రూపంలో ప్రజలకు అర్థమయ్యేలా చూపించడం వల్లే యువత ఈ ప్లాట్ఫామ్‌ వైపు ఆకర్షితులవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ట్రోలింగ్ కోసమే కాదు.. రాజకీయాలపై చర్చ జరగాలనే ఉద్దేశంతో కూడా ఈ కంటెంట్ రూపొందిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి నచ్చడం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ ఖాతాలను హ్యాక్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయంటూ కొన్ని వీడియోలను కూడా ఈ ప్లాట్ఫామ్ నిర్వాహకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు సమాచారం. చివరికి ఈ సంస్థకు చెందిన అధికారిక ఎక్స్ ఖాతాను నిలిపివేస్తూ ఎక్స్ యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఒక చట్టపరమైన అభ్యర్థన మేరకే ఈ ఖాతాను బ్లాక్ చేసినట్టు ఎక్స్ నుంచి సందేశం వచ్చినట్టు ప్రచారం సాగుతోంది.

ఖాతా బ్లాక్ అయ్యే సమయానికి ఎక్స్‌లో కూడా ఈ ప్లాట్ఫామ్‌కు లక్షలాది ఫాలోవర్స్ ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ చర్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం “ప్రభుత్వాలను ప్రశ్నించే వేదికలను అణచివేస్తున్నారు” అంటుంటే, మరికొందరు “అతిగా వ్యంగ్యం, తప్పుదారి పట్టించే ప్రచారం కూడా ప్రమాదకరమే” అంటున్నారు.

ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న వాదన ఏంటంటే.. ఒక ప్లాట్ఫామ్‌ను బ్యాన్ చేయడం ద్వారా ప్రజల ఆలోచనలను ఆపలేమని. ప్రస్తుతం సోషల్ మీడియా వ్యవస్థ చాలా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఒక ఖాతాను నిలిపివేస్తే మరో ఖాతా పుట్టుకొస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యువత రాజకీయాలపై ఆసక్తి చూపడం, ప్రభుత్వాల పనితీరును ప్రశ్నించడం, ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి ఆలోచించడం వంటి అంశాలు ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.

ఇప్పటి వరకు “ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ” అనే పరిస్థితిలోనే రాజకీయాలు సాగుతున్నాయని, కానీ ఇప్పుడు యువత ఒక ప్రత్యామ్నాయ ఆలోచన కోరుకుంటోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర రాజకీయాల్లో ప్రధానంగా రెండు పార్టీలే ఆధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో వాటిని ప్రశ్నించే స్వతంత్ర వేదికలు రావడం అవసరమని కొందరు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఈ “కాక్రోచ్ జనతా పార్టీ” నిజంగా రాజకీయ ప్రత్యామ్నాయమా? లేక కేవలం సోషల్ మీడియా ట్రోల్ ప్లాట్ఫామేనా? అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్‌గా కనిపిస్తోంది. యువతలో రాజకీయాలపై చర్చ, ప్రశ్నించే ధోరణి, వ్యవస్థపై అసంతృప్తి పెరుగుతున్నాయనే సంకేతాలు ఈ ఘటన ద్వారా బయటపడుతున్నాయి.

రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు కూడా ఈ తరహా వేదికలను కేవలం వ్యతిరేక శక్తులుగా చూడకుండా.. ప్రజలు ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు? యువత ఏ అంశాలపై స్పందిస్తోంది? అనే దానిపై ఆలోచించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరి ఈ “సిజెపి” ట్రెండ్ ఇంకెంత దూరం వెళ్తుంది? ఇది నిజంగా ఒక డిజిటల్ రివల్యూషన్‌గా మారుతుందా? లేక కొద్ది రోజుల సోషల్ మీడియా సెన్సేషన్‌గానే మిగిలిపోతుందా? అనేది చూడాలి.

మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.

Tagged: BJP CJP Cockroach Janata Party Congress Digital Revolution Gen Z Politics Indian politics political satire Political Troll Page Social Media Revolution Social Media Trends Viral Instagram Page X Account Ban Youth Politics

Post navigation

Previous: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా.. ₹1000 టికెట్ ₹15 వేలకా?
Next: భగీరథ్ అరెస్ట్ పై సీఎం క్లారిటీ.. పోలీసుల నిర్లక్ష్యంపై కొత్త అనుమానాలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Related News

భూభారతి పోర్టల్‌లో మరో బ్రేక్.. 40 శాతం రిజిస్ట్రేషన్లు పెండింగ్!

Chandana R3 days ago3 days ago 0

దళితుల నడకతో నేల మైలుపడదు.. కేసీఆర్ ఆలోచనలను శుద్ధి చేయాలి: అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు

Chandana R3 days ago3 days ago 0

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌కు నీటి గండం లేకుండా ప్లాన్‌! సింగూర్‌లో 4.56 టీఎంసీలే

Chandana R3 days ago3 days ago 0

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌కు తాగునీటి కొరత రాకుండా చర్యలు: ప్రభుత్వం

Chandana R3 days ago3 days ago 0

Recent Posts

  • భూభారతి పోర్టల్‌లో మరో బ్రేక్.. 40 శాతం రిజిస్ట్రేషన్లు పెండింగ్!
  • దళితుల నడకతో నేల మైలుపడదు.. కేసీఆర్ ఆలోచనలను శుద్ధి చేయాలి: అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు
  • ఎల్‌నినో ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌కు నీటి గండం లేకుండా ప్లాన్‌! సింగూర్‌లో 4.56 టీఎంసీలే
  • ఎల్‌నినో ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌కు తాగునీటి కొరత రాకుండా చర్యలు: ప్రభుత్వం
  • 22A, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ ఏదీ? సభలో మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నల వర్షం!
  • ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి చెక్‌ పెట్టాలి.. అసెంబ్లీలో విజయశాంతి ఫైర్‌!
  • బీఆర్‌ఎస్‌ ఓవరాక్షన్‌.. ఎర్రవల్లి హైడ్రామా! పోలీసుల తీరుపై ఎందుకీ ప్రశ్నలు?
  • బీఆర్‌ఎస్‌ ఓవరాక్షన్‌.. ఎర్రవల్లి హైడ్రామా! పోలీసుల తీరుపై ఎందుకీ ప్రశ్నలు?
  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు షాక్.. 20 మందికి పైగా సస్పెన్షన్‌! అసెంబ్లీలో తీర్మానం ఆమోదం
  • “స్పీకర్‌ను అవమానిస్తే ఊరుకోం.. ప్రభుత్వం అండగా ఉంటుంది”.. సభలో అధికారపక్షం ఫైర్

Categories

  • Andhra Pradesh
  • Big Boss
  • Breaking News
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Reviews
  • Movie updates
  • News
  • Public talk
  • Telangana
  • Trending
  • Viral

Popular News

1

భూభారతి పోర్టల్‌లో మరో బ్రేక్.. 40 శాతం రిజిస్ట్రేషన్లు పెండింగ్!

  • News
2

దళితుల నడకతో నేల మైలుపడదు.. కేసీఆర్ ఆలోచనలను శుద్ధి చేయాలి: అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు

  • News
3

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌కు నీటి గండం లేకుండా ప్లాన్‌! సింగూర్‌లో 4.56 టీఎంసీలే

  • News
4

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌కు తాగునీటి కొరత రాకుండా చర్యలు: ప్రభుత్వం

  • News
5

22A, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ ఏదీ? సభలో మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నల వర్షం!

  • News
6

ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి చెక్‌ పెట్టాలి.. అసెంబ్లీలో విజయశాంతి ఫైర్‌!

  • News
7

బీఆర్‌ఎస్‌ ఓవరాక్షన్‌.. ఎర్రవల్లి హైడ్రామా! పోలీసుల తీరుపై ఎందుకీ ప్రశ్నలు?

  • News
8

బీఆర్‌ఎస్‌ ఓవరాక్షన్‌.. ఎర్రవల్లి హైడ్రామా! పోలీసుల తీరుపై ఎందుకీ ప్రశ్నలు?

  • News

Trending News

News
భూభారతి పోర్టల్‌లో మరో బ్రేక్.. 40 శాతం రిజిస్ట్రేషన్లు పెండింగ్! 01
3 days ago3 days ago
02
News
దళితుల నడకతో నేల మైలుపడదు.. కేసీఆర్ ఆలోచనలను శుద్ధి చేయాలి: అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు
03
News
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌కు నీటి గండం లేకుండా ప్లాన్‌! సింగూర్‌లో 4.56 టీఎంసీలే

Recent News

1

భూభారతి పోర్టల్‌లో మరో బ్రేక్.. 40 శాతం రిజిస్ట్రేషన్లు పెండింగ్!

  • News
2

దళితుల నడకతో నేల మైలుపడదు.. కేసీఆర్ ఆలోచనలను శుద్ధి చేయాలి: అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు

  • News
3

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌కు నీటి గండం లేకుండా ప్లాన్‌! సింగూర్‌లో 4.56 టీఎంసీలే

  • News
4

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌కు తాగునీటి కొరత రాకుండా చర్యలు: ప్రభుత్వం

  • News
5

22A, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ ఏదీ? సభలో మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నల వర్షం!

  • News
6

ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి చెక్‌ పెట్టాలి.. అసెంబ్లీలో విజయశాంతి ఫైర్‌!

  • News
7

బీఆర్‌ఎస్‌ ఓవరాక్షన్‌.. ఎర్రవల్లి హైడ్రామా! పోలీసుల తీరుపై ఎందుకీ ప్రశ్నలు?

  • News
8

బీఆర్‌ఎస్‌ ఓవరాక్షన్‌.. ఎర్రవల్లి హైడ్రామా! పోలీసుల తీరుపై ఎందుకీ ప్రశ్నలు?

  • News
© Copyright 2025 OK TV Powered By BlazeThemes.
  • Blog
  • Privacy
  • Contact