సినిమా టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు సీరియస్‌: సివి ఆనంద్‌కు ధిక్కరణ నోటీసులు, 90 రోజుల నిబంధన తప్పనిసరి

సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాకు సంబంధించిన టికెట్ రేట్లు పెంపు విషయాన్ని కోర్టు దృష్టికి ముందుగా తీసుకురాకపోవడంపై హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్‌కు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఇటీవల రాజాసాబ్ సినిమా టికెట్ రేట్ల పెంపు మెమోను హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో, ఎనిమిదవ తేదీన మన శంకర్ వరప్రసాద్ సినిమా…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ నుంచి టెండర్ స్కామ్ వరకు: కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న ఆరోపణలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దోపిడీ రాజకీయాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. “మేము భయపడే వాళ్లం కాదు, కొట్లాడతాం… కొట్లాడి మళ్లీ పునీతంగా బయటికి వస్తాం” అంటూ బీఆర్ఎస్ నేతలు స్పష్టమైన హెచ్చరికలు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సింగరేణిలో టెండర్ల పేరుతో భారీ దందా ప్రారంభమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 24 నుంచి ఈ అక్రమాలు మొదలయ్యాయని, ఫిబ్రవరి 20న 385 కోట్ల విలువైన టెండర్‌కు ఎంక్వైరీ డేట్…

Read Full News

టెండర్ రింగ్ ముఠా, ఫోన్ ట్యాపింగ్ లీకులు: కాంగ్రెస్ పాలనలో బయటపడుతున్న దోపిడీ రాజకీయాలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీ రాజకీయాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ముఖ్యంగా సింగరేణి సంస్థలో టెండర్ల పేరుతో జరిగిన అక్రమాలపై తాజాగా సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఫిబ్రవరి 2024 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఈ దందా ప్రారంభమైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఫిబ్రవరి 20న 385 కోట్ల విలువైన టెండర్‌కు ఎంక్వైరీ డేట్ పెట్టగా, ఆ సమయంలో ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ అనే నిబంధన లేకపోవడంతో టెండర్…

Read Full News

ప్రభుత్వ వైఫల్యం – ప్రతిపక్ష నిశ్శబ్దం: మధ్యలో నలిగిపోతున్న తెలంగాణ ప్రజలు

తెలంగాణలో పెన్షన్లు, నిరుద్యోగం, ప్రతిపక్ష వైఫల్యం – ఇదంతా డైవర్షనా? తెలంగాణ ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించడమే ఇప్పుడు జరుగుతున్న ప్రధాన రాజకీయం. రిటైర్డ్ ఉద్యోగులకు ఇంకా పెన్షన్లు రాకపోవడం లాంటి తీవ్రమైన సమస్యలు ఉన్నా, వాటిపై ప్రభుత్వం గానీ, మీడియా గానీ సరైన స్థాయిలో మాట్లాడటం లేదు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు – చరిత్రలో ఎప్పుడైనా చూశామా? దేశంలోని చిన్న చిన్న రాష్ట్రాల్లో కూడా రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే పెన్షన్లు ఇస్తున్నారు. కానీ…

Read Full News

దావోస్ ఫోటోలు… ఖర్చుల బిల్లులు తప్ప పెట్టుబడులు ఎక్కడ రేవంత్ అన్న?

ప్రజా సమస్యలకన్నా ఫోటోలు, ఫ్లైట్లు ముఖ్యం అయితే దావోస్ ఎందుకు? గతంలో రేవంత్ రెడ్డి గారు ఇతరులపై మాట్లాడిన మాటలే ఇప్పుడు ఆయన్నే ప్రశ్నిస్తున్నాయి. ఒకప్పుడు “హిమాంశని వేసుకొని తిరుగుతున్నాడు” అంటూ విమర్శించిన రేవంత్ రెడ్డి, ఈరోజు ముఖ్యమంత్రిగా తన మనవడిని ఎక్కించుకొని మురిసిపోతూ కనిపిస్తున్నారు. వ్యక్తిగతంగా పిల్లల్ని ప్రేమించడం తప్పు కాదు. కానీ అదే వ్యక్తి గతంలో మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటే ప్రశ్నలు రావడం సహజం. ప్రతి కార్యక్రమానికి అమ్మవారి బ్లెస్సింగ్స్ పేరుతో మనవడిని…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ జరగకపోతే హౌస్ అరెస్టులు ఎలా? రేవంత్ రెడ్డిపై ఘాటు ప్రశ్నలు

కేటీఆర్, కవిత, కేసీఆర్ లేదా హరీష్ రావు వంటి నేతలు లేకపోతే ఎవ్వరినైనా అరెస్ట్ చేసే పరిస్థితి ఉందా? అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ప్రశ్నలు సంధించారు ఒక రాజకీయ విశ్లేషకుడు. అరెస్టుల పేరుతో ప్రజల భావోద్వేగాలతో రాజకీయ నాయకులు ఆడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత ఘోరమైన నేరమని, ఇద్దరు వ్యక్తులు వ్యక్తిగతంగా మాట్లాడుకునే సంభాషణను మూడో వ్యక్తి రహస్యంగా వినడం అనేది ప్రైవసీపై తీవ్ర దాడి అని పేర్కొన్నారు. చట్ట…

Read Full News

నోటీసులు డైవర్షన్ టాక్టిక్స్ మాత్రమే.. భయపడేది లేదు: రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత తీవ్ర విమర్శలు

నిన్న రేవంత్ రెడ్డి బావమరిది భాగవతంపై ఆరోపణలు బయటపెట్టిన వెంటనే తనకు నోటీసులు పంపించడమే రాజకీయ డైవర్షన్ టాక్టిక్స్ అని బీఆర్ఎస్ నేత తీవ్ర స్థాయిలో విమర్శించారు. సాయంత్రం దాదాపు రాత్రి 9 గంటల సమయంలో తన ఇంటికి వచ్చి, తాను హైదరాబాద్‌లో లేని సమయంలో మేడుకు నోటీసులు ఇచ్చి వెళ్లారని తెలిపారు. సిద్ధిపేట నియోజకవర్గంలో ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటున్న సమయంలో ఈ ఘటన జరిగిందని, అయినా కూడా చట్టాన్ని గౌరవిస్తూ రాత్రికే హైదరాబాద్ చేరుకొని ఈరోజు…

Read Full News

రేవంత్ రెడ్డి బావమరిది భాగవతం బయటపెడితే నోటీసులు పంపారు: సిద్దిపేట నేత సంచలన వ్యాఖ్యలు

నిన్న రేవంత్ రెడ్డి బావమరిది భాగవతాన్ని బహిర్గతం చేస్తే, అదే రోజున సాయంత్రానికి తనకు నోటీసులు పంపారని సిద్దిపేటకు చెందిన నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నోటీసులు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో పంపినవేనని ఆయన ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ..“నిన్న రాత్రి దాదాపు 9 గంటల సమయంలో మా ఇంటి వద్ద మా మెయిడ్‌కు నోటీసులు ఇచ్చి వెళ్లారు. ఆ సమయంలో నేను సిద్దిపేట నియోజకవర్గంలో నా ప్రజలతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. అయినప్పటికీ ఉదయం 11…

Read Full News

జన నాయకన్.. ఇప్పుడు రాకపోతే కష్టమే! సెన్సార్ గండంలో విజయ్ లాస్ట్ మూవీ

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ తన కెరీర్‌లో చివరి సినిమాగా చేస్తున్న ‘జన నాయకన్’ ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడింది. ఇప్పటికే రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టేందుకు సిద్ధమైన విజయ్, ఇకపై సినిమాలు చేయనని ప్రకటించడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. విజయ్ నుంచి వచ్చే లాస్ట్ మూవీ కావడంతో, ఇందులో డైలాగులు, సీన్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయని అభిమానులు భారీగా ఆశించారు. అయితే అదే పవర్‌ఫుల్ కంటెంట్ ఇప్పుడు సినిమాకు సమస్యగా మారింది. సెన్సార్ బోర్డు…

Read Full News

ప్రభాస్ – సుకుమార్ కాంబో ఎందుకు సెట్టవ్వట్లేదు? ఫ్యాన్స్ డ్రీమ్ ప్రాజెక్ట్‌కు ఇంకా టైమ్ పడేలా!

టాలీవుడ్‌లో ఎప్పటినుంచో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్‌లలో ప్రభాస్ – సుకుమార్ ఒకటి. లెక్కల మాస్టర్ సుకుమార్ రాసే ఇంటెన్సివ్ క్యారెక్టరైజేషన్‌లో ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ కనిపిస్తే… బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. కానీ ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్టయ్యేలా కనిపించడం లేదు. తాజా సమాచారం ప్రకారం, ప్రభాస్ – సుకుమార్ కాంబో వెనుక అసలు అడ్డంకి వీరిద్దరి బిజీ షెడ్యూల్సే. దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం వరుస భారీ…

Read Full News