News
ఆత్మభిమానం ఎక్కడ పోయింది? పాపపు సొమ్ముతో పాలన చేస్తారా? కళ్యాణలక్ష్మి – తులం బంగారం ప్రజల్ని గందరగోళంలోకి నెట్టేసిన ప్రభుత్వం
ఇట్లా మాత్రం లేదు ఆత్మభిమానం” అన్న మాటే ఈ ప్రభుత్వ విధానాలపై ప్రజల ఆవేదనకు ప్రతీకగా మారింది. ప్రజలు కష్టపడి కట్టే పన్నులే ప్రభుత్వానికి ఆదాయం. ఆ డబ్బు పరుల సొమ్ము కాదు – ప్రజల సొమ్ము, దాన్ని ప్రజలకే సేవల రూపంలో తిరిగి ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. సేవలు అంటే చేతిలో చీపురు కట్ట పట్టుకుని రోడ్లు ఊడమడమే కాదు. ప్రజలు కట్టే టాక్సులకు సరైన విలువ రావాలి. ఆసుపత్రుల్లో చికిత్స, పేదల…
పెట్టుబడుల పేరుతో భూముల దోపిడీ? రేవంత్ రెడ్డి – శ్రీధర్ బాబు – పొంగులేటిపై తీవ్ర ఆరోపణలు
దావోస్ పెట్టుబడులు ఎక్కడ? 80 వేల కోట్ల నుంచి 2 లక్షల కోట్ల వరకు – రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రశ్నలు తెలంగాణ ప్రభుత్వం మరోసారి దావోస్ పర్యటన పేరుతో భారీ ప్రచారం చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు, అధికారులు, ప్రముఖులతో కలిసి ప్రపంచ ఆర్థిక వేదికకు వెళ్లి ఈసారి 2 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామంటూ ప్రకటనలు ఇస్తోంది. అయితే ప్రజల మధ్య ఒకే ప్రశ్న వినిపిస్తోంది – గతంలో ప్రకటించిన…
డ్రైవింగ్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలకు చెక్: వికారాబాద్ పోలీసుల అవగాహన కార్యక్రమం
రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా వికారాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆటో డ్రైవర్లు, బైక్ డ్రైవర్లు సహా అన్ని రకాల వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. అధిక వేగంతో వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకపోవడం, ఆటోలలో అనుమతికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి కారణాల వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు వివరించారు. ముఖ్యంగా హెల్మెట్ లేకపోవడం వల్ల…
42% బీసీ రిజర్వేషన్ అమలు చేయకుండా మున్సిపల్ ఎన్నికలు అన్యాయం: బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆగ్రహం
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం ఇంకా పూర్తి స్థాయిలో అమలుకాని పరిస్థితిలోనే మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అధికారంలోకి రాకముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటివరకు ఆ హామీని చట్టబద్ధంగా అమలు చేయలేదని బీసీ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ జరుగుతుందన్న ప్రచారం జరిగినప్పటికీ, కనీసం ఒక మంత్రి లేదా ఎమ్మెల్యే కూడా 42…
హైదరాబాద్లో ఆర్టీసీ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ శాంతియుత నిరసన: 2017 నుంచి పెండింగ్ ఉన్న బెనిఫిట్స్ కోసం రోడ్లపై ధర్నా
హైదరాబాద్లో బస్ భవన్ ముందు దాదాపు 10,000 మంది ఆర్టీసీ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ శాంతియుత నిరసన నిర్వహించారు. ఈ ఉద్యోగులు రిటైర్మెంట్ తరువాత రావాల్సిన బెనిఫిట్స్ కోసం ప్రస్తుత ప్రభుత్వం, ఆర్టీసి మేనేజ్మెంట్ నుండి స్పష్టమైన సమాధానం అందకపోవడం కారణంగా రోడ్లపైకి వచ్చారు. వీరి ప్రధాన డిమాండ్స్లో పే స్కేల్, పిఆర్సి (PRC Arrears), గ్రాడ్యుయిటీ, లీవ్ ఎన్కాష్మెంట్, పెన్షన్ ఉన్నాయి. 2017 నుంచి రిటైర్ అయిన ఉద్యోగుల కోసం బెనిఫిట్స్ ఇప్పటి వరకు విడుదల చేయబడలేదు….
ముచ్చర్ల సత్యనారాయణ స్ఫూర్తితో తెలంగాణ బహుజన పోరాటం – 42 శాతం బీసీ రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు అన్యాయం
తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలు, సేవలను పార్టీ రాజకీయాలకు అతీతంగా గౌరవించాల్సిన అవసరం ఉందని తెలంగాణ జాగృతి నేత స్పష్టం చేశారు. గత సంవత్సరం విచార కిరీటం పుస్తకం చదివిన సందర్భంగా, తాను అప్పట్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ ముచ్చర్ల సత్యనారాయణ వంటి ఉద్యమకారుల జయంతిని సామాజిక మాధ్యమాల్లో గుర్తు చేసుకున్నానని తెలిపారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నారన్నది ముఖ్యం కాదని, తెలంగాణ ఫస్ట్ అనే విధానంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసిన ప్రతి ఒక్కరి గొప్పతనాన్ని గుర్తించాల్సిందేనని…
10వ తరగతి పరీక్షలకుముందే అడ్మిషన్ల దందా: డిస్కౌంట్ల పేరుతో తల్లిదండ్రులపై కార్పొరేట్ కాలేజీల ఒత్తిడి
10వ తరగతి వార్షిక పరీక్షలు ఇంకా ప్రారంభం కాకముందే రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ అడ్మిషన్ల దందా జోరుగా సాగుతోంది. ప్రైవేట్, కార్పొరేట్ ఇంటర్ కాలేజీలు “హలో సార్… మీ పిల్లాడు 10వ తరగతి చదువుతున్నాడా?” అంటూ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి, భారీ డిస్కౌంట్లు, ఫీజు రాయితీల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా విద్యా సంవత్సరం ముగియకముందే, 2026–27 విద్యా సంవత్సరానికి ఆరు నెలల సమయం ఉండగానే అడ్మిషన్లు తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమని విద్యావేత్తలు చెబుతున్నారు. ఇంటర్…
ట్రాఫిక్ చలాన్ల వసూలులో బలవంతం నిషేధం: వాహన తాళాలు లాక్కునే హక్కు పోలీసులకు లేదు – హైకోర్టు
ట్రాఫిక్ చలాన్ల వసూలు విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు కీలక స్పష్టీకరణ ఇచ్చింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను చెల్లించాలంటూ వాహనదారులను బలవంతం చేయరాదని, చలాన్ల వసూలు కోసం వాహనాలను అడ్డుకోవడం లేదా వాహనాల తాళం చెవులు లాక్కునే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులు జరిమానా చెల్లించకపోతే, చట్ట ప్రకారం సంబంధిత కోర్టు ద్వారా మాత్రమే చర్యలు తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. వాహనదారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చలాన్లు చెల్లిస్తే…
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నేడో రేపో: ప్రచారం ప్రారంభించామని మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డి
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నేడో రేపో వెలువడే అవకాశం ఉందని మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. బుధవారం లేదా గురువారం నోటిఫికేషన్ విడుదల కావొచ్చని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం, ఆలేరులో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం మంగళవారం నుంచే ప్రారంభించామని…
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుపై కాంగ్రెస్ విమర్శలు: “పోరాట యోధుడిలా నటిస్తున్నారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విచారణకు పిలిస్తే ఏదో పెద్ద పోరాట యోధుడిలా హరీష్ రావు ఫీల్ అవుతున్నారని, పదేళ్ల పాటు నీచంగా ఫోన్ ట్యాపింగ్ చేయించి ఇప్పుడు సత్య హరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ధ్వజమెత్తారు. ఇంటి అల్లుడు ఫోన్ ట్యాప్ చేశాడని స్వయంగా కవిత గారే చెప్పారని ఆయన గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల…

