News
కేసీఆర్ అయిపోయిన చరిత్రేనా? కృష్ణాజలాలు, విభజన హామీలపై రేవంత్ రెడ్డికి స్ట్రెయిట్ ప్రశ్నలు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టించే వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి. కేసీఆర్ను “అయిపోయిన చరిత్ర”గా అభివర్ణిస్తూ, ఆయన పదేళ్ల పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను గుర్తు చేస్తూ తీవ్ర విమర్శలు వినిపించాయి. ఉద్యమకారులను పక్కన పెట్టడం, కృష్ణాజలాల వాటా తేల్చలేకపోవడం, జగన్తో కలిసి రాజకీయ లాభాల కోసం వ్యవహరించారన్న ఆరోపణలు గట్టిగా వినిపించాయి. కేసీఆర్పై ప్రజలకు నమ్మకం పోయిందని, అందుకే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను గద్దె దించారని వ్యాఖ్యానించారు. ఆరు గ్యారంటీలపై నమ్మకంతో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిన…
కేసీఆర్ అయిపోయిన చరిత్రేనా? కృష్ణాజలాలు, విభజన హామీలపై రేవంత్ రెడ్డికి స్ట్రెయిట్ ప్రశ్నలు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టించే వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి. కేసీఆర్ను “అయిపోయిన చరిత్ర”గా అభివర్ణిస్తూ, ఆయన పదేళ్ల పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను గుర్తు చేస్తూ తీవ్ర విమర్శలు వినిపించాయి. ఉద్యమకారులను పక్కన పెట్టడం, కృష్ణాజలాల వాటా తేల్చలేకపోవడం, జగన్తో కలిసి రాజకీయ లాభాల కోసం వ్యవహరించారన్న ఆరోపణలు గట్టిగా వినిపించాయి. కేసీఆర్పై ప్రజలకు నమ్మకం పోయిందని, అందుకే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను గద్దె దించారని వ్యాఖ్యానించారు. ఆరు గ్యారంటీలపై నమ్మకంతో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిన…
మూసీ ప్రక్షాళనకు టైమ్లైన్ కావాలి: అసెంబ్లీలో గట్టిగా వినిపించిన డిమాండ్
హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలకమైన మూసీ నది ప్రక్షాళన అంశం మరోసారి అసెంబ్లీలో ప్రధాన చర్చగా మారింది. మూసీ ప్రక్షాళన జరగాల్సిన అవసరం 2004లోనే అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తించారని, అప్పట్లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్గా ఉన్న జైస్ రంజన్ ఈ ప్రాజెక్ట్కు ప్రణాళిక సిద్ధం చేసిన ఘనత దక్కుతుందని సభ్యులు గుర్తు చేశారు. అయితే, ఆ తర్వాత వివిధ కారణాలతో ఈ ప్రాజెక్ట్ ‘కోల్డ్ స్టోరేజ్’లో పడిపోయిందని,…
అసెంబ్లీ సెషన్లకు కేసీఆర్ డుమ్మా? ఆరు రోజుల కీలక సమావేశాలపై పెరుగుతున్న ప్రశ్నలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. దాదాపు ఆరు రోజుల పాటు, జనవరి 7వ తేదీ వరకు కొనసాగనున్న ఈ సమావేశాలు రాజకీయంగా అత్యంత కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం—బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్నదే. ఇప్పటికే మొదటి రోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ కేవలం ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు సభలో ఉండి వెళ్లిపోయారు. ఆ రోజు పెద్దగా చర్చకు వచ్చే…
వైకుంఠ ఏకాదశి వేళ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై ప్రశ్నలు.. యాదగిరి గుట్టకు ఎందుకు రాలేదు?
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి, అదే రోజు యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ఎందుకు రాలేదన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. వైకుంఠ ఏకాదశి అనేది వైష్ణవ భక్తులకు అత్యంత పవిత్రమైన రోజు. తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత కలిగిన యాదగిరి గుట్ట ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భారీగా అభివృద్ధి చేసిన నేపథ్యంలో,…
వైకుంఠ ఏకాదశి వేళ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై ప్రశ్నలు.. యాదగిరి గుట్టకు ఎందుకు రాలేదు?
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి, అదే రోజు యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ఎందుకు రాలేదన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. వైకుంఠ ఏకాదశి అనేది వైష్ణవ భక్తులకు అత్యంత పవిత్రమైన రోజు. తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత కలిగిన యాదగిరి గుట్ట ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భారీగా అభివృద్ధి చేసిన నేపథ్యంలో,…
2025లో కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తి.. పంచాయతీలు, పాలనా వైఫల్యాలు, ప్రజల ప్రశ్నలు
2025 సంవత్సరం తెలంగాణ రాజకీయాల్లో అన్ని పార్టీలకూ చేదు అనుభవాలనే మిగిల్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బిఆర్ఎస్, బిజెపీల తర్వాత కాంగ్రెస్ పార్టీ పాలన కూడా తీవ్ర విమర్శలకు లోనైంది. ముఖ్యంగా కాంగ్రెస్లో బీసీ వర్సెస్ రెడ్డి రాజకీయాలు తెరపైకి రావడం, అంతర్గత పంచాయతీలు రోడ్ల మీదకు రావడం పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ పంచాయతీలకు “కేర్ ఆఫ్ అడ్రస్” అన్నట్టుగా పరిస్థితి మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక మంత్రి మరో…
2025లో బిఆర్ఎస్–బిజెపీలకు చేదు అనుభవాలు.. కవిత బాంబు, బీజేపీ అంతర్గత కలహాలు
2025 సంవత్సరం తెలంగాణ రాజకీయాల్లో బిఆర్ఎస్, బిజెపీలకు తీవ్రంగా కలిసి రాని ఏడాదిగా మారిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా బిఆర్ఎస్ విషయంలో కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న స్టాండ్ పార్టీకి పెద్ద షాక్గా మారాయి. ఈ పరిణామాన్ని చాలామంది “కవిత బాంబు”గా అభివర్ణిస్తున్నారు. కల్వకుంట్ల కుటుంబంలో అంతర్గత విభేదాలు బయటపడటం, కుటుంబ సభ్యురాలే బహిరంగంగా మాట్లాడటం పార్టీకి నష్టం చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2025లో బిఆర్ఎస్కు వరుసగా ఎదురైన ప్రతికూల పరిణామాలు, జూబ్లీ హిల్స్…
డెబ్యూ ప్రాజెక్ట్తో రిస్క్ తీసుకుంటున్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి
సాధారణంగా మిగతా రంగాలతో పోల్చుకుంటే సినిమా రంగానికి చెందిన చాలా మంది సెలబ్రిటీలు తమ వారసులను తమ బాటలోనే ఇండస్ట్రీకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా స్టార్ హీరోలను మొదలుకొని హీరోయిన్లు అలాగే పలువురు సెలబ్రిటీలు కూడా తమ పిల్లలను తమ వారసత్వంగా ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ సీనియర్ హీరోయిన్, మాజీ మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె…..
డెబ్యూ ప్రాజెక్ట్తో రిస్క్ తీసుకుంటున్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, మిలాప్ జవేరి కలయికలో ఓ యాక్షన్ పాక్డ్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి ట్రాక్ రికార్డు గత కొన్ని సినిమాలుగా ఏమంత బాలేదు. బాఘీ4, బడే మియా చోటే మియా, గణపత్ లాంటి సినిమాలు ఫ్లాపైన తర్వాత టైగర్ ష్రాఫ్ మార్కెట్ బాగా డల్ అయింది. అందుకే ఈ సినిమాతో అయినా టైగర్ ష్రాఫ్ కెరీర్ లో కంబ్యాక్ ఇస్తారా లేదా అని అందరూ అనుమానపడుతున్నారు. ఇక మిలాప్…

