హోలోగ్రామ్ టెండర్ వివాదం – ఐఏఎస్ రిజ్వీ విఆర్ఎస్ సంచలనం, మంత్రుల ఒత్తిడిపై రాజకీయ తుపాన్

తెలంగాణ ఎక్సైజ్ శాఖలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ముఖ్య కార్యదర్శి ఎస్ఎంఎం రిజ్వీ స్వచ్ఛంద పదవీవిరమణ (VRS) కోసం దరఖాస్తు చేయడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇంకా ఎనిమిదేళ్ల సర్వీస్ మిగిలి ఉండగానే రాజీనామా నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివాదం హై సెక్యూరిటీ హాలోగ్రామ్, 2డి బార్కోడ్ లేబుల్ టెండర్ల చుట్టూ తిరుగుతోంది. ఈ టెండర్లు జూపల్లి కృష్ణారావు అనుకూల కంపెనీలకే ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని, దాంతో రిజ్వీ తీవ్ర…

Read More

హోలోగ్రామ్ టెండర్ వివాదం – ఐఏఎస్ రిజ్వీ విఆర్ఎస్ సంచలనం, మంత్రుల ఒత్తిడిపై రాజకీయ తుపాన్

తెలంగాణ ఎక్సైజ్ శాఖలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ముఖ్య కార్యదర్శి ఎస్ఎంఎం రిజ్వీ స్వచ్ఛంద పదవీవిరమణ (VRS) కోసం దరఖాస్తు చేయడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇంకా ఎనిమిదేళ్ల సర్వీస్ మిగిలి ఉండగానే రాజీనామా నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివాదం హై సెక్యూరిటీ హాలోగ్రామ్, 2డి బార్కోడ్ లేబుల్ టెండర్ల చుట్టూ తిరుగుతోంది. ఈ టెండర్లు జూపల్లి కృష్ణారావు అనుకూల కంపెనీలకే ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని, దాంతో రిజ్వీ తీవ్ర…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై రంగంలోకి కెసిఆర్ – కేటీఆర్, హరీష్ రావుతో కీలక బేటీ

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి ఎర్రవల్లి ఫార్మ్ హౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వ్యూహరచన, రోడ్ షోలు, ప్రచార కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం. సిట్టింగ్ సీటును కాపాడుకోవడమే లక్ష్యంగా బిఆర్ఎస్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నామినేషన్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో, పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా ప్రచారంపై దృష్టి పెట్టాలని మంత్రులకు దిశానిర్దేశం…

Read More

జూబ్లీహిల్స్ బైఎలక్షన్ నామినేషన్లలో వివాదం – మాగంటి సునీతపై అధికారిక భార్య కానన్న ఆరోపణలు

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన ముగిసిన నేపథ్యంలో, బిఆర్ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్‌ చుట్టూ తీవ్ర వివాదం చెలరేగింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి, అలాగే సునీత నామినేషన్లు ఓకే అయినప్పటికీ, సునీత అభ్యర్థిత్వంపై మాగంటి గోపీనాథ్‌ కుటుంబం తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది. మాగంటి గోపీనాథ్‌ తొలి భార్య కోసరాజు మాలిని దేవి కుమారుడు తారక్ ప్రద్యుమ్న కోసరాజు, ఎన్నికల కమిషన్‌కి లేఖ రాసి, సునీత మాగంటి…

Read More

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కుంభకోణం – ఈడి దర్యాప్తుతో సంచలనం!

హైదరాబాద్‌: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ కుంభకోణం తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సెంటర్‌లో జరిగిన ఘోర అవకతవకలు ఇప్పుడు ఈడి దర్యాప్తుతో వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఫెర్టిలిటీ క్లినిక్‌లో రహస్యంగా జరిగిన కొన్ని ఇష్యూలు బయటకు రావడంతో అనేక దంపతులు మోసపోయిన విషయం వెల్లడైంది. వేరే వేరే వ్యక్తుల వీర్యకణాలను ఉపయోగించి, దంపతుల తెలియకుండానే ఇతరుల సంతానాన్ని వారికి ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది వైద్య నైతికతను తాకే అత్యంత దారుణమైన ఘటనగా చెబుతున్నారు. ఈ కేసులో…

Read More

మావోయిస్టు పార్టీపై కేంద్ర-రాష్ట్ర పోలీసుల నిఘా సీరియస్: పట్టణ ప్రాంతాల్లోనూ శ్రద్ధ

కేంద్ర మరియు రాష్ట్ర పోలీస్ వర్గాలు మావోయిస్టు మద్దతుదారులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. నజారా సోషల్ మీడియా పోస్టులు, వివిధ ఎన్‌జీఓల కార్యకలాపాలు, మావయిష్ట కార్యకలాపాలకు ఆర్థిక మద్దతు వంటి అంశాలపై నిఘా బృందాలు పరిశీలనలు చేపట్టాయి. ఇటీవల, మాలోజుల వేణుగోపాల్ వంటి మావయిష్ట నాయకుల ప్రకటనలపై స్పందించిన వ్యక్తులు, సంస్థల కార్యకలాపాలను పోలీసులు సమీక్షిస్తున్నారు. సోషల్ మీడియాలో వ్యక్తుల పోస్ట్‌లు తాత్కాలిక ఆవేశానికి గురై ఉన్నాయా, లేక మావయిష్ట పార్టీతో సుదీర్ఘ అనుబంధం కొనసాగిస్తూ మద్దతు…

Read More

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం ఖాయం – పవన్ రెడ్డి వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పవన్ రెడ్డి గారు ఓకే టీవీతో మాట్లాడారు. ప్రస్తుతం మూడు పార్టీలు — కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ — ప్రజాక్షేత్రంలో బలంగా పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.పవన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల తీర్పు బిఆర్ఎస్ వైపే వుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లో తీవ్ర అసహనాన్ని కలిగించాయని, జూబ్లీహిల్స్ అభివృద్ధి పేరుతో చివరి నిమిషంలో వాగ్దానాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై ప్రజలు…

Read More

మూసీ పైన ఆదిత్య వాంటేజ్ నిర్మాణం — నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న పనులు, అధికారులు మౌనం ఎందుకు?

హైదరాబాద్ నగరంలో మరో పెద్ద నిర్మాణ వివాదం చర్చనీయాంశమైంది. గండిపేట మండలం, నార్సింగ్ సర్కిల్ పరిధిలోని మూసీ నది ఒడ్డున శ్రీ ఆదిత్య వాంటేజ్ ప్రాజెక్టు నిర్మాణం పట్ల తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికులు, పర్యావరణ కార్యకర్తలు, సామాజిక సంస్థలు — అందరూ ఒక్కటే ప్రశ్నిస్తున్నారు: “మూసీ బఫర్ జోన్‌లో ఇంత భారీ నిర్మాణం ఎవరికి అనుమతి ఇచ్చారు?” ఆరోపణల ప్రకారం, ఈ నిర్మాణం నాలా పైనే, మూసీ బఫర్ జోన్‌లోనే కొనసాగుతోంది. వర్షాకాలంలో గండిపేట జలాశయం…

Read More

సీఎం రేవంత్ ఆదేశాలతో చెక్ పోస్టుల ఎత్తివేత — రవాణా శాఖలో ఏఐ మార్పులు, ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపై ప్రజల ఆవేదన

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రవాణా చెక్ పోస్టులను ఎత్తివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ ఆధారంగా, కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం బుధవారం సాయంత్రం 5 గంటలలోగా అన్ని చెక్ పోస్టులను మూసివేసి రికార్డులు జిల్లా కార్యాలయాలకు తరలించాలని ఆదేశించారు. చెక్ పోస్టుల్లో ఇంతకుముందు ఏసీబీ తనికీల్లో లెక్కల్లో లేని పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం…

Read More

బీసీ 42% వివాదం: హైకోర్టు స్టే, క్యాబినెట్ తీసుకునే నిర్ణయం ముఖ్యం — రాజకీయ వాతావరణంలో సంక్లిష్టత.

తెలంగాణలో బీసీ కమ్యూనిటీలకు 42% రిజర్వేషన్లకు చెందిన పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన చర్యపై హైకోర్టు తాత్కాలికంగా స్టే ఇవ్వడమూ, తదుపరి కార్యాచరణకు నాలుగు వారాల గడువు విధించడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికలకొరకు పరిస్థితి క్లిష్టమైంది. ఈ హైకోర్టు ఆదేశం ప్రకారం రాష్ట్రానికి పత్రాలు సమర్పించేవరకు మార్గదర్శనం తీసుకోమని సూచించారు. రెవంత్ రెడ్డి సర్కార్ ఈ 42% నిర్ణయాన్ని రక్షించేందుకు న్యాయ వ్యూహాలు మేల్కొన్నది — రాష్ట్ర సలహాదారు, ఇతర సీనియర్…

Read More