కర్నూలు బస్సు దుర్ఘటనపై అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం — “ఇది ప్రమాదం కాదు, రాజకీయ హత్య”

కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్ బస్సు దుర్ఘటనలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. ఓకే టీవీతో మాట్లాడుతూ ఆయన ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థల నిర్లక్ష్యం, ప్రభుత్వాల వైఫల్యం, మరియు రాజకీయ మాఫియా మధ్య ఉన్న నక్సస్ వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని అన్నారు. అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ —

Read More

కర్నూల్ బస్ ప్రమాదం – ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా పై ఆమాద్మీ పార్టీ నేత సుధాకర్ సంచలన వ్యాఖ్యలు

కర్నూల్ జిల్లాలో జరిగిన ఘోర బస్ ప్రమాదం మళ్లీ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా పై చర్చ మొదలైంది. ఆమాద్మీ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ డాక్టర్ ది. సుధాకర్ గారు ఈ ఘటనపై స్పందిస్తూ ప్రభుత్వాన్ని, ఆర్టీఏ అధికారులను, ప్రైవేట్ బస్ యజమానులను తీవ్రంగా తప్పుబట్టారు.సుధాకర్ గారు మాట్లాడుతూ — “ఇది కేవలం ప్రమాదం కాదు, ఇది గవర్నమెంట్ హత్యే. ప్రైవేట్ బస్సులు లీగల్ పేరుతో నడుస్తున్నా, అవన్నీ ఇల్లీగల్. ప్రతి బస్సు వెనుక మినిస్టర్ల మాఫియా ఉంది….

Read More

సృష్టి ఫెర్టిలిటీ కుంభకోణం తరహాలో కొత్త మెడికల్ మాఫియా బహిర్గతం – డాక్టర్ రాజా కొప్పల వివాదం

తెలంగాణలో మరో పెద్ద మెడికల్ కుంభకోణం బహిర్గతమైంది. “వాస్కులర్ సర్జన్” అని చెప్పుకుంటూ, అసలు అర్హతలేని ఒక రేడియాలజిస్ట్‌ భారీ స్థాయిలో ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డాక్టర్ రాజా కొప్పల అనే ఈ వ్యక్తి, రూరల్ రైతులకు ఉచిత చికిత్స అందిస్తానని చెప్పి NABARD నుంచి దాదాపు ₹20–₹25 కోట్ల వరకు లోన్ తీసుకున్నారని, అయితే నాబార్డ్ సాధారణంగా మెడికల్ ఫీల్డ్‌కి లోన్లు ఇవ్వదని ఆరోపణలు ఉన్నాయి. రిపోర్ట్స్‌ ప్రకారం, ఆయ‌న వాస్కులర్ సర్జన్‌…

Read More

కర్నూల్ బస్సు అగ్నిప్రమాదం – సజీవదహనమైన 20 మంది ప్రయాణికులు, తెలంగాణ-ఆంధ్ర ప్రభుత్వాలపై ఆగ్రహం

తెలంగాణ, ఆంధ్ర ప్రజలను కలచివేసిన భయానక ఘటన కర్నూల్ జిల్లాలో జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూల్ సమీపంలోని చిన్నటేకూరు వద్ద మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టి, ఆ తర్వాత భయంకరమైన అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో ఉన్న 42 మంది ప్రయాణికులలో సుమారు 20 మంది సజీవ దహనం అయ్యారు. బయటపడిన మిగతా ప్రయాణికులు తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించబడ్డారు. సాక్షుల ప్రకారం, బస్సు బైక్‌ను ఢీకొట్టిన తర్వాత డ్రైవర్ బస్సు ఆపకుండా వెళ్లిపోవడంతో…

Read More

క్యాబినెట్ బేటీలో రేవంత్ రెడ్డి హెచ్చరిక – “రోడ్డెక్కొద్దు, ప్రజల్లో చులకన కాకండి”

రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి చెలరేగింది. తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం.“రోడ్డెక్కొద్దు, ప్రజల్లో చులకన కావద్దు, అనవసర విషయాలకు రాద్దాంతం వద్దు” అంటూ సీఎం కఠినంగా స్పందించినట్టు తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో మంత్రుల మధ్య జరుగుతున్న విభేదాలు, పబ్లిక్ స్టేట్మెంట్లు, సోషల్ మీడియా వివాదాలపై సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. “ఇలాంటివన్నీ టీ కప్పులో తుఫాన్లు మాత్రమే. ప్రజల్లో గందరగోళం…

Read More

జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక వేడి – రెండు ప్రధాన పార్టీల హై అలర్ట్, కేబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు

జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక చుట్టూ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రెండూ ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఈ ఉపఎన్నికతో పాటు బీసీ రిజర్వేషన్ 42% అంశంపై కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ రిజర్వేషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో, పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలో మంత్రులు సమీక్షించినట్టు సమాచారం. ఇక మరోవైపు, మాజీ సీఎం కేసీఆర్…

Read More

హోలోగ్రామ్ టెండర్ వివాదం – ఐఏఎస్ రిజ్వీ విఆర్ఎస్ సంచలనం, మంత్రుల ఒత్తిడిపై రాజకీయ తుపాన్

తెలంగాణ ఎక్సైజ్ శాఖలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ముఖ్య కార్యదర్శి ఎస్ఎంఎం రిజ్వీ స్వచ్ఛంద పదవీవిరమణ (VRS) కోసం దరఖాస్తు చేయడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇంకా ఎనిమిదేళ్ల సర్వీస్ మిగిలి ఉండగానే రాజీనామా నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివాదం హై సెక్యూరిటీ హాలోగ్రామ్, 2డి బార్కోడ్ లేబుల్ టెండర్ల చుట్టూ తిరుగుతోంది. ఈ టెండర్లు జూపల్లి కృష్ణారావు అనుకూల కంపెనీలకే ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని, దాంతో రిజ్వీ తీవ్ర…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై రంగంలోకి కెసిఆర్ – కేటీఆర్, హరీష్ రావుతో కీలక బేటీ

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి ఎర్రవల్లి ఫార్మ్ హౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వ్యూహరచన, రోడ్ షోలు, ప్రచార కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం. సిట్టింగ్ సీటును కాపాడుకోవడమే లక్ష్యంగా బిఆర్ఎస్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నామినేషన్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో, పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా ప్రచారంపై దృష్టి పెట్టాలని మంత్రులకు దిశానిర్దేశం…

Read More

హోలోగ్రామ్ టెండర్ వివాదం – ఐఏఎస్ రిజ్వీ విఆర్ఎస్ సంచలనం, మంత్రుల ఒత్తిడిపై రాజకీయ తుపాన్

తెలంగాణ ఎక్సైజ్ శాఖలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ముఖ్య కార్యదర్శి ఎస్ఎంఎం రిజ్వీ స్వచ్ఛంద పదవీవిరమణ (VRS) కోసం దరఖాస్తు చేయడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇంకా ఎనిమిదేళ్ల సర్వీస్ మిగిలి ఉండగానే రాజీనామా నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివాదం హై సెక్యూరిటీ హాలోగ్రామ్, 2డి బార్కోడ్ లేబుల్ టెండర్ల చుట్టూ తిరుగుతోంది. ఈ టెండర్లు జూపల్లి కృష్ణారావు అనుకూల కంపెనీలకే ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని, దాంతో రిజ్వీ తీవ్ర…

Read More

జూబ్లీహిల్స్ బైఎలక్షన్ నామినేషన్లలో వివాదం – మాగంటి సునీతపై అధికారిక భార్య కానన్న ఆరోపణలు

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన ముగిసిన నేపథ్యంలో, బిఆర్ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్‌ చుట్టూ తీవ్ర వివాదం చెలరేగింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి, అలాగే సునీత నామినేషన్లు ఓకే అయినప్పటికీ, సునీత అభ్యర్థిత్వంపై మాగంటి గోపీనాథ్‌ కుటుంబం తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది. మాగంటి గోపీనాథ్‌ తొలి భార్య కోసరాజు మాలిని దేవి కుమారుడు తారక్ ప్రద్యుమ్న కోసరాజు, ఎన్నికల కమిషన్‌కి లేఖ రాసి, సునీత మాగంటి…

Read More