Headlines

తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల చిచ్చు.. రేవంత్ రెడ్డిపై కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత పటేల్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్త చర్చకు దారితీశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ, పరకాల నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని సుష్మిత ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పరకాల టికెట్‌పై సుష్మిత కీలక వ్యాఖ్యలు వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఉక్కల్ క్రాస్ వద్ద జరిగిన…

Read Full News

బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లోకి ఎంపీ జంప్? ఏఐసీసీ నేతతో రహస్య భేటీ!

తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రానికి చెందిన ఓ బీజేపీ ఎంపీ ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో ఏఐసీసీకి చెందిన ఓ కీలక నేతను సదరు ఎంపీ కలసి తన రాజకీయ భవిష్యత్‌పై చర్చించినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఆ ఎంపీ ఎవరు అనే విషయం అధికారికంగా వెల్లడికాలేదు. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీకి…

Read Full News

భూబాధితులకు పరిహారం ఇవ్వకుండా ఉచిత పథకాలా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు సంబంధించిన చట్టబద్ధత, ప్రజాధన వినియోగం, భూసేకరణలో భూములు కోల్పోయిన బాధితులకు చెల్లించాల్సిన పరిహారం వంటి అంశాలపై కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించిన ఎనిమిది ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ పథకాలకు…

Read Full News

మూసాపేట్‌లో ప్రజల కష్టాలు.. నీళ్లు, రోడ్లు, డ్రైనేజీ, చెత్త సమస్యలపై ఆవేదన

హైదరాబాద్‌లోని మూసాపేట్ ప్రాంతంలో స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓకే టీవీ నిర్వహించిన గ్రౌండ్ రిపోర్టింగ్‌లో ప్రజలు తమ సమస్యలను వెల్లడించారు. కొన్నేళ్లుగా ఇక్కడ నివసిస్తున్నామని చెబుతున్న స్థానికులు నీటి సరఫరా, డ్రైనేజీ, రోడ్లు, చెత్త తొలగింపు, పెన్షన్లు, ఇళ్ల వంటి పలు సమస్యలు ఉన్నాయని తెలిపారు. స్థానికుల ప్రకారం.. మూసాపేట్‌లో కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరా సక్రమంగా లేదని, నీరు వచ్చినా పరిమిత సమయం మాత్రమే వస్తోందని చెప్పారు. నీటి సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వెంటనే…

Read Full News

ఎప్పుడూ స్ట్రెస్‌గా ఉంటున్నారా? కార్టిసాల్ పెరగడానికి కారణాలు.. సహజంగా బ్యాలెన్స్ చేసుకునే మార్గాలు

హైదరాబాద్: ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, నిద్రలేమి, సోషల్ మీడియా, ఆర్థిక ఆందోళనలు వంటి కారణాలతో చాలామంది తరచూ ఒత్తిడికి గురవుతున్నారు. చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడటం, ఆందోళన, రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఉదయం లేవగానే అలసటగా అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో తరచుగా వినిపించే పేరు కార్టిసాల్. దీనిని సాధారణంగా “స్ట్రెస్ హార్మోన్” అని పిలుస్తారు. అయితే కార్టిసాల్ మన శరీరానికి హానికరమైన హార్మోన్ అని…

Read Full News

KBR Park One-Way Diversions: రెండు సంవత్సరాల ట్రాఫిక్ ఆంక్షలతో హైదరాబాద్ వాహనదారుల ఇబ్బందులు

హైదరాబాద్: నగరంలోని కీలక ప్రాంతమైన కాసు బ్రహ్మానందరెడ్డి (KBR) పార్క్ చుట్టూ చేపడుతున్న ఫ్లైఓవర్లు, అండర్‌పాస్ నిర్మాణ పనుల నేపథ్యంలో కొత్త వన్‌వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చింది. ఆగస్టు 18 నుంచి ప్రారంభమైన ఈ మార్పులతో మొదటి రోజే పలుచోట్ల వాహనదారులు ట్రాఫిక్ రద్దీ, మార్గాలపై అయోమయం, అదనపు దూరం ప్రయాణించాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. H-CITI ప్రాజెక్టులో భాగంగా KBR పార్క్ పరిసరాల్లో మల్టీ-లెవల్ ఫ్లైఓవర్లు, డైరెక్షనల్ అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను…

Read Full News

మోతీనగర్‌లో ప్రజల కష్టాలు.. రోడ్లు, డ్రైనేజీ, నీటి సమస్యలతో ఇబ్బందులు

హైదరాబాద్‌ మోతీనగర్‌ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికీ మౌలిక వసతుల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, దోమల బెడద, పింఛన్లు, ఇళ్ల సమస్య తమను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని, డ్రైనేజీ నీరు రోడ్లపైకి వస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. వర్షాలు వస్తే…

Read Full News

చెన్నారెడ్డి టిమ్స్ హాస్పిటల్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు.. మీడియా, ప్రతిపక్ష నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారు?

హైదరాబాద్‌లోని చెన్నారెడ్డి టిమ్స్ (TIMS) హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు మీడియా ప్రతినిధులను కూడా ఆసుపత్రి లోపలికి అనుమతించకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునే అవకాశం ప్రతిపక్ష నాయకులకు, మీడియాకు ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే…

Read Full News

ప్రతి కుటుంబానికి ఎకరం భూమి.. కవిత సంచలన హామీ | Telangana Bhoomilakshmi Scheme

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక హామీ చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ‘భూలక్ష్మి’ పథకాన్ని ప్రతిపాదించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి పంపిణీ చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత.. తెలంగాణలో సామాజిక న్యాయం సాధించాలంటే భూమి పంపిణీ అవసరమని అన్నారు. భూమి లేని పేద కుటుంబాలకు భూమి అందించడం ద్వారా…

Read Full News

TIMS హాస్పిటల్ సందర్శనకు సబితా ఇంద్రారెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. BRS వర్సెస్ కాంగ్రెస్ వార్!

నమస్తే.. వెల్కమ్ టు OKTV. ప్రస్తుతం మనం హైదరాబాద్‌లోని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు బయటకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు కారణం ఏమిటంటే.. సనత్‌నగర్‌లోని TIMS హాస్పిటల్ సందర్శనకు BRS నేతలు ప్రయత్నించడం. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆసుపత్రిని ప్రారంభించింది. అయితే BRS నేతలు మాత్రం ఈ ఆసుపత్రి నిర్మాణం తమ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైందని,…

Read Full News