తెలంగాణలో 74 లక్షల ఓట్లపై వేటు? నేటితో SIR ఫారాల గడువు పూర్తి.. 15న ముసాయిదా ఓటర్ జాబితా

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ SIR (Special Intensive Revision) కీలక దశకు చేరుకుంది. ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు ఇచ్చిన గడువు నేటితో ముగియనుండటంతో రాష్ట్రంలో సుమారు 74 లక్షల మంది ఓటర్ల పేర్లపై అనిశ్చితి నెలకొంది. ఫారాలు సమర్పించని లేదా ఇతర కారణాలతో గుర్తించిన ఓట్లను ముసాయిదా జాబితాలో తొలగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 2,64,30,494 మంది ఎన్యుమరేషన్ ఫారాలు…

Read Full News