కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం వేగం పుంజుకుంది.. విద్యార్థుల సమస్యలపై ఢిల్లీ వేదికగా నిరసనకు పిలుపు

దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యలు, పోటీ పరీక్షల నిర్వహణలో అవకతవకలు, ప్రభుత్వ వ్యవస్థలపై పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఈ ఉద్యమం మరింత వేగం అందుకుంటోంది. జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉద్యమ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. ఈ…

Read Full News

గ్యాస్ ధరల పెంపుపై ఆగ్రహం: మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆమ్ ఆద్మీ పార్టీ మహిళలు

దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఎల్పీజీ గ్యాస్ ధరల పెంపుపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచిన నేపథ్యంలో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మహిళా నాయకులు మరియు కార్యకర్తలు ప్రశ్నలు లేవనెత్తారు. ఆందోళనలో పాల్గొన్న మహిళలు మాట్లాడుతూ, ఇంట్లో ఉపయోగించే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరను సుమారు 60 రూపాయలు…

Read Full News

కర్నూల్ బస్ ప్రమాదం – ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా పై ఆమాద్మీ పార్టీ నేత సుధాకర్ సంచలన వ్యాఖ్యలు

కర్నూల్ జిల్లాలో జరిగిన ఘోర బస్ ప్రమాదం మళ్లీ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా పై చర్చ మొదలైంది. ఆమాద్మీ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ డాక్టర్ ది. సుధాకర్ గారు ఈ ఘటనపై స్పందిస్తూ ప్రభుత్వాన్ని, ఆర్టీఏ అధికారులను, ప్రైవేట్ బస్ యజమానులను తీవ్రంగా తప్పుబట్టారు.సుధాకర్ గారు మాట్లాడుతూ — “ఇది కేవలం ప్రమాదం కాదు, ఇది గవర్నమెంట్ హత్యే. ప్రైవేట్ బస్సులు లీగల్ పేరుతో నడుస్తున్నా, అవన్నీ ఇల్లీగల్. ప్రతి బస్సు వెనుక మినిస్టర్ల మాఫియా ఉంది….

Read Full News

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు – రేవంత్ రెడ్డి స్ట్రాటజీనా లేదా నిజమైన న్యాయ పోరాటమా?

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై రాజకీయాలు ఉధృతమయ్యాయి. హైకోర్టులో విచారణ కొనసాగుతుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను ముందుకు తీసుకెళ్లడంపై పట్టుదలగా ఉంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇది ఎన్నికల ముందరి “పోలిటికల్ స్ట్రాటజీ” అని ఆరోపిస్తున్నాయి. ఓకే టీవీతో మాట్లాడిన ఆమాద్మీ పార్టీ నాయకురాలు హేమ జిల్లోజి గారు వ్యాఖ్యానిస్తూ, “రేవంత్ రెడ్డి గారు ఈ రిజర్వేషన్ అంశాన్ని ప్రజల దృష్టిని మరల్చేందుకు మాత్రమే వాడుకుంటున్నారు. రెండు సంవత్సరాలుగా స్థానిక సంస్థ ఎన్నికలను…

Read Full News