ఒక్క మేయర్ సీటైనా గెలుస్తారా?”.. బీజేపీ నాయకత్వంపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ అంతర్గత పరిస్థితులపై ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీశాయి. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఒక్క మేయర్ సీటైనా గెలుస్తుందా అంటూ ఆయన బహిరంగంగానే ప్రశ్నించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మీడియాతో మాట్లాడిన రాజాసింగ్.. కేవలం కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ కలిసి పనిచేస్తేనే బీజేపీ అధికారంలోకి వస్తుందని అనుకోవడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. పార్టీ బలోపేతం కావాలంటే…

Read Full News