పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో ఏజెన్సీ ఆదివాసులకు 75% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో ఏజెన్సీ ప్రాంత ఆదివాసులకు గతంలో అమలైన 75 శాతం రిజర్వేషన్ ప్రస్తావన లేకపోవడంపై ఆదివాసి నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో అమలులో ఉన్న జీవో నెం.49 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లోని స్థానిక ఆదివాసులకు 75 శాతం రిజర్వేషన్‌ను కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆదివాసి సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, 2022, 2018, 2015 సంవత్సరాల్లో విడుదలైన నోటిఫికేషన్లలో ఏజెన్సీ ప్రాంతాలకు 75…

Read Full News

సింగరేణి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలు – బాల్క సుమన్ అరెస్టుపై ఆగ్రహం

తెలంగాణలో వరుసగా కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయని, వాటిని బయటపెడుతున్న తమ పార్టీ నాయకులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పలు అవినీతి ఆరోపణలు చేసిన వారు, సింగరేణి వ్యవహారాలు మరియు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును ప్రధాన అంశాలుగా ప్రస్తావించారు. బీఆర్ఎస్ నేతల ప్రకారం, రూ.15 వేల కోట్ల విలువైన సైట్ విజిటేషన్ సర్టిఫికేట్ కుంభకోణం, సోలార్ టెండర్లలో అక్రమాలు, నైని బొగ్గు టెండర్ల వ్యవహారం వంటి…

Read Full News

పంజాయతీ రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం? – 27 మండలాల్లో ఒక్క గ్రామం కూడా దక్కని నేపథ్యంపై తీవ్ర ఆందోళన

తెలంగాణలో గ్రామ పంచాయతీ రిజర్వేషన్ కేటాయింపుల ప్రక్రియలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 46 ప్రకారం సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయి గెజిట్‌లు విడుదలయ్యాయి. అయితే, జిల్లాను యూనిట్‌గా తీసుకొని రొటేషన్ విధానం అమలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా 27 మండలాల్లో బీసీలకు ఒక్క గ్రామ సర్పంచ్ స్థానం కూడా రాలేదు. 🔹 ఎక్కువ ప్రభావితమైన జిల్లాలు ఈ మండలాల్లో బీసీలకు…

Read Full News

మంకీ బాత్‌లో కొమరం భీం గౌరవం – తెలంగాణ యోధుడి చరిత్రను గుర్తు చేసిన ప్రధాని మోదీ

దేశ ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ప్రసారమైన “మన్ కీ బాత్” కార్యక్రమంలో తెలంగాణ యోధుడు కొమరం భీంను ప్రస్తావించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మోదీ మాట్లాడుతూ — “20వ శతాబ్దం ప్రారంభంలో, బ్రిటిష్ వారి దోపిడి నుండి ప్రజలను కాపాడేందుకు ఒక యువ యోధుడు, కొమరం భీం, కేవలం 20 ఏళ్ల వయసులోనే ఉద్యమించాడు” అని పేర్కొన్నారు. ఆయన తెలంగాణ గిరిజనుల స్వాభిమాన పోరాటాన్ని గుర్తుచేసి, యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధాని మాటలతో తెలంగాణ ప్రజలు…

Read Full News