జడ్చర్ల సిసిఐ కేంద్రంలో హృదయ విదారక దృశ్యం – “సార్, మీ కాళ్లు మొక్కుతా… మా పత్తి కొనండి” అంటూ అధికారులు కాళ్లు పట్టుకున్న రైతు

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సిసిఐ కొనుగోలు కేంద్రంలో పత్తి రైతు అధికారి కాళ్లు మొక్కుతూ వేడుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాణ్యత, తేమ శాతం పేరుతో సిసిఐ అధికారులు పత్తి కొనేందుకు నిరాకరించడంతో తీవ్ర నిరాశకు గురైన రైతు, అధికారిని కాళ్లపై పడుతూ “సార్… మా పంట కొనండి” అని వేడుకున్న వీడియో హృదయ విదారకంగా మారింది. 🔸 “వీళ్లంతా తాగి వచ్చారు” – అధికారిణి వివాదాస్పద వ్యాఖ్య ఘటన సమయంలో రైతులు తమ…

Read Full News

మో తుఫాన్ ప్రభావం: తెలంగాణలో రికార్డు వర్షాలు–రైతులు ఆందోళన, ప్రభుత్వ చర్యలపై విమర్శలు

మో తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వానలు పడటంతో రోడ్లు తెగిపోవడం, వాగులు, వంకలు పొంగిపొర్లడం, పంటలు తీవ్రంగా దెబ్బతినడం వంటి పరిస్థితులు నెలకొన్నాయి.ఉమ్మడి వరంగల్ జిల్లా భీమదేవరపల్లిలో 41.2 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. రైల్వే ట్రాకులు నీటమునగడంతో రైలు రవాణా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో రహదారి మార్గాలు దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంటలు ముంచెత్తడంతో వరి, పత్తి సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళన…

Read Full News