తెలంగాణ ఆత్మగౌరవం, సామాజిక న్యాయమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సహకరించిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో మాట్లాడిన సీఎం, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ అభివృద్ధి, పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం లక్ష్యాల…

Read More