హర్యాణాలో సీనియర్ ఐపీఎస్ పూరణ్ కుమార్ ఆత్మహత్య — కుల వివక్ష ఆరోపణలతో సంచలనం

హర్యాణాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ తన సొంత రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పూరణ్ కుమార్ 2001 బ్యాచ్‌ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం హర్యాణాలో ఏడీజీపీగా పనిచేస్తున్నారు. దళిత వర్గానికి చెందిన ఆయన విద్యలో ప్రతిభావంతుడు, ఐఐఎం అహ్మదాబాద్‌ నుండి కంప్యూటర్ సైన్స్‌లో చదువుకున్నారు. నిజాయితీ, క్రమశిక్షణతో పేరు తెచ్చుకున్న ఈ అధికారి, పై అధికారుల వేధింపులతో జీవితాన్ని ముగించారు….

Read More