నల్లమల్ల సాగర్ పేరుతో గోదావరి జలద్రోహమా? ఢిల్లీ మీటింగ్ వెనుక దాగిన కుట్రపై బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు

నల్లమల్ల సాగర్ పేరుతో గోదావరి జలద్రోహమా? ఢిల్లీ మీటింగ్ వెనుక దాగిన అసలు కథ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం, అదే రాష్ట్రానికి ద్రోహం చేస్తోందా? గోదావరి జలాల విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇదే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందుంది. నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ పేరుతో ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి నీళ్లను తరలించే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ప్రెస్ మీట్ తర్వాతే ఢిల్లీకి ఉత్తరం ఈ నెల 30వ తేదీన…

Read Full News