హైదరాబాద్‌లో జనసేన సభకు అనుమతి నిరాకరణ.. రాజకీయ వేడి రాజేసిన పవన్ కళ్యాణ్ ట్వీట్

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించాల్సిన జనసేన పార్టీ కీలక నాయకుల సమావేశానికి అనుమతి నిరాకరించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గచ్చిబౌలిలో జరగాల్సిన ఈ సమావేశానికి సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో జనసేన వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో నిర్వహించబోతున్న తొలి ప్రధాన సమావేశం కావడంతో జనసేన నాయకులు, కార్యకర్తలు భారీగా…

Read Full News

ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై కేసుల ఉపసంహరణ కోరుతూ తీవ్ర విమర్శలు

ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై నమోదైన కేసులు, జర్నలిస్టులు మరియు ప్రశ్నించే గొంతులపై జరుగుతున్న చర్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వక్త మాట్లాడుతూ, “ఒక ఉపముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎల్బీ స్టేడియంలో కత్తి తిప్పడం వల్ల కానిస్టేబుల్ ప్రాణానికి ప్రమాదం ఏర్పడింది. వీడియో ఆధారాలతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. ఇది సాధారణ విషయం కాదు”…

Read Full News