ఆర్మూర్ రాజకీయాల్లో వేడి పెంచిన ఆరోపణలు: కబ్జా, అవినీతి ఆరోపణలపై నేత ఘాటు వ్యాఖ్యలు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మొదటిసారి మద్దతిచ్చిన జిల్లాగా నిజామాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్న ఓ సీనియర్ నాయకుడు, మళ్లీ అదే ఊపు జిల్లాలో కనిపిస్తోందని అన్నారు. బోధన్‌లో ఇటీవల నిర్వహించిన సమావేశంలో గులాబీ జెండా ఎగిరేసినట్లు, నిజామాబాద్ అర్బన్‌లోనూ తామే కీలక శక్తిగా అవతరిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో అయితే పరిస్థితి పూర్తిగా వన్ సైడ్‌గా ఉందని, టీఆర్‌ఎస్ (బీఆర్ఎస్)కు…

Read More

ఆర్మూరు ప్రజలకు నిధులు ఇస్తారా? లేక మీ కొడంగల్‌కే పరిమితమా?

ఎన్నికల ముందు ఆర్మూరును గెలవాలనే ఉద్దేశంతో ఎన్నో హామీలు ఇచ్చారు.ఈ రోజు ప్రశ్న ఒక్కటే — ఆ హామీలు నెరవేరాయా?నిధులు వచ్చాయా?లేదా ఇప్పుడు మళ్లీ మున్సిపల్ ఎన్నికల్లో కొత్త మాటలతో ప్రచారం చేస్తున్నారా? ఆర్మూరు ప్రజలకు నేను ముందుగా ఇచ్చింది భయంలేని జీవితం.ఒకప్పుడు అక్కడ భయానక వాతావరణం ఉండేది.దాడులు, అక్రమ కేసులు, దళితులపై అణచివేత, మహిళలపై దురాగతాలు —ప్రజలు స్వేచ్ఛ అంటే ఏమిటో కూడా మరిచిపోయిన పరిస్థితి. ఈ రోజు ఆర్మూరు ప్రశాంతంగా ఉంది.భయం లేదు, బానిసత్వం…

Read More

మున్సిపల్ ఎన్నికల వేళ ఆర్మూర్‌లో రాజకీయం వేడెక్కింది – కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తీవ్ర విమర్శలు

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజుకు చేరుకోవడంతో రాజకీయ వాతావరణం తీవ్రంగా వేడెక్కింది. ఈ నేపథ్యంలో ఓకే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై తీవ్రమైన విమర్శలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, వివాదాలు, ఎన్నికల హామీలు, ఫారెన్సిక్ ల్యాబ్ ఘటన, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వంటి అనేక అంశాలపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఫారెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం, కీలక ఆధారాలపై…

Read More