బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు షాక్.. 20 మందికి పైగా సస్పెన్షన్‌! అసెంబ్లీలో తీర్మానం ఆమోదం

తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. అసెంబ్లీ రూల్స్‌లోని రూల్‌ 340 సబ్‌రూల్‌ 2 కింద స్పీకర్‌ పేర్లు ప్రకటించిన సభ్యులను ప్రస్తుత సమావేశాల మిగిలిన కాలానికి సభా కార్యకలాపాల నుంచి సస్పెండ్‌ చేయాలని ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన అనంతరం స్పీకర్‌ ఓటింగ్‌ నిర్వహించారు. తీర్మానానికి అనుకూలంగా ఉన్న సభ్యులు “అయ్” అని చెప్పాలని, వ్యతిరేకంగా ఉన్నవారు “నో”…

Read Full News

“స్పీకర్‌ను అవమానిస్తే ఊరుకోం.. ప్రభుత్వం అండగా ఉంటుంది”.. సభలో అధికారపక్షం ఫైర్

తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్‌ వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం కొనసాగింది. స్పీకర్‌ మాట్లాడుతున్న సమయంలో సభ్యులు గౌరవంగా కూర్చొని వినాలని, సభా నిబంధనలను పాటించాలని అధికారపక్ష సభ్యులు ప్రతిపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేయడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. సభలో ప్రతిపక్ష సభ్యులు పదేపదే వెల్‌లోకి వచ్చి నినాదాలు చేయడం, స్పీకర్‌ ఆదేశాలను పట్టించుకోకపోవడం, పోడియం వద్దకు వెళ్లి వాదించడం ప్రజాస్వామ్య పద్ధతి కాదని…

Read Full News

అసెంబ్లీ రచ్చపై తీవ్ర విమర్శలు.. ప్రజా సమస్యల కోసం సభకు రారా?

హైదరాబాద్: ప్రజా సమస్యలపై చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అసెంబ్లీ సమావేశాలు రాజకీయ రచ్చకు వేదికగా మారడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే ఆశతో ఎదురుచూస్తున్న సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసెంబ్లీ అనేది పార్టీ సమావేశం కాదని, ప్రజల తరఫున తమ వాణిని వినిపించాల్సిన అత్యంత కీలక వేదిక అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాధనంతో నిర్వహించే అసెంబ్లీ సమావేశాలకు సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని…

Read Full News