“స్పీకర్‌ను అవమానిస్తే ఊరుకోం.. ప్రభుత్వం అండగా ఉంటుంది”.. సభలో అధికారపక్షం ఫైర్

తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్‌ వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం కొనసాగింది. స్పీకర్‌ మాట్లాడుతున్న సమయంలో సభ్యులు గౌరవంగా కూర్చొని వినాలని, సభా నిబంధనలను పాటించాలని అధికారపక్ష సభ్యులు ప్రతిపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేయడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. సభలో ప్రతిపక్ష సభ్యులు పదేపదే వెల్‌లోకి వచ్చి నినాదాలు చేయడం, స్పీకర్‌ ఆదేశాలను పట్టించుకోకపోవడం, పోడియం వద్దకు వెళ్లి వాదించడం ప్రజాస్వామ్య పద్ధతి కాదని…

Read Full News

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు లేకపోవడం దురదృష్టకరం: స్పీకర్ ఏకపక్ష నిర్ణయంపై బీఆర్ఎస్ విమర్శలు

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ వ్యవహారశైలిపై బీఆర్ఎస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ అంశంలో స్పీకర్ చట్టప్రకారం, ఆత్మసాక్షిగా పని చేయలేని పరిస్థితిలో ఉన్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. స్పీకర్ నిర్ణయం పూర్తిగా ఏకపక్షంగా ఉందని ఆరోపించారు. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారని, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన ఏఐసిసి సమావేశాల్లో కాంగ్రెస్…

Read Full News