BRKR ఆయుర్వేద ఆస్పత్రిలో మూడో రోజుకు చేరిన నిరసనలు.. స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూస్తున్న AYUSH విద్యార్థులు

హైదరాబాద్: బీఆర్కేఆర్ (BRKR) ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో AYUSH హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైఫండ్ పెంపు కోసం చేపట్టిన నిరసనలు మూడో రోజుకు చేరుకున్నాయి. రెండేళ్లకోసారి పెరగాల్సిన స్టైఫండ్ 2018 నుంచి పెరగకపోవడంతో, తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. “మాకు కావాల్సింది హక్కు మాత్రమే” నిరసనలో పాల్గొన్న విద్యార్థుల మాటల్లో, తాము ఎలాంటి అదనపు ప్రయోజనాలు కోరడం…

Read Full News