“హిందువులు జంజీని స్ఫూర్తిగా తీసుకోవాలి”.. బోనాలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

పాతబస్తీలో బోనాల ఉత్సవాల సందర్భంగా కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని, భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఆయన.. హిందువులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. జంజీ యువతను స్ఫూర్తిగా తీసుకుని సనాతన ధర్మం, హిందూ సమాజం కోసం బలంగా మాట్లాడాలని బండి సంజయ్ అన్నారు. సనాతన ధర్మం కోసం తాను ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటానని పేర్కొన్నారు. 🛕 బోనాలకు రూ.20 కోట్లు సరిపోతాయా? లాల్…

Read Full News

కరీంనగర్ కార్పొరేషన్‌లో ట్విస్టుల రాజకీయాలు… మేయర్ పీఠంపై అనిశ్చితి

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. మేయర్ పీఠం దాదాపు భారతీయ జనతా పార్టీ సొంతమవుతుందనే సమయంలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఫలితాలు వెలువడిన వెంటనే బీజేపీలో చేరిన 15వ డివిజన్ కార్పొరేటర్ విప్పుల సాయి జ్యోతి, ఆదివారం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. మొదట కాంగ్రెస్ నేతలు ఆమె ఇంటికి వెళ్లి మద్దతు కోరగా, ఆరోగ్య కారణాలతో హైదరాబాద్ వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిపోయిన సాయి…

Read Full News