కొందరు దౌర్భాగ్యుల వల్లే పార్టీ మారా’.. పోచారం శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అసలు కారణం కొందరు వ్యక్తులు తనను ఇబ్బందులకు గురిచేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు, నిలిచిపోయిన పనులను పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే పార్టీ మారాల్సి వచ్చిందని తెలిపారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని మంజీరా నది చెక్‌డ్యామ్ వద్ద మంగళవారం తన అనుచరులు, నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి…

Read Full News