బాపు ఘాట్ వద్ద గాంధీ విగ్రహం వివాదం… 500 కుటుంబాల నిరాశ్రయంపై ఆందోళనలు
తెలంగాణలో మరో వివాదాస్పద అంశం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లోని బాపు ఘాట్ ప్రాంతంలో మహాత్మా గాంధీ విగ్రహ నిర్మాణం కోసం సుమారు 500 కుటుంబాలను ఖాళీ చేయించనున్నారనే వార్తలు తీవ్ర ఆందోళనకు దారితీశాయి. స్థానికుల ప్రకారం, అక్కడ నివసిస్తున్న అనేక కుటుంబాలు తమ సొంత ఫ్లాట్లను కొనుగోలు చేసి, ఈఎంఐలు చెల్లిస్తూ జీవనం సాగిస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వైద్యులు, మధ్యతరగతి కుటుంబాలు కూడా ఉన్న ఈ ప్రాంతంలో అకస్మాత్తుగా ఇళ్లను ఖాళీ చేయాలనే ఆదేశాలు రావడం ప్రజలను…

