హైకోర్టు తీర్పుతో ఇరుక్కున్న ఎన్నికల సంఘం – బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ

తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇరుక్కున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడాన్ని హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. హైకోర్టు తన ఆదేశాల్లో రిజర్వేషన్లు 50% మించకూడదని స్పష్టం చేస్తూ, ఇప్పటికే ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియను ఆపే ఉద్దేశం లేదని పేర్కొంది. బీసీలకు అదనంగా ఇచ్చిన 17% రిజర్వేషన్లు తగ్గించి, పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించవచ్చని సూచించింది. ఈ…

Read Full News

తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై రాజకీయ తుపాను – పంచాయతీ ఎన్నికల ముందర కాంగ్రెస్ గవర్నమెంట్‌పై తీవ్ర విమర్శలు

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ రాజకీయ తుపానుగా మారింది. హైకోర్టు తీర్పు, కాంగ్రెస్ ప్రభుత్వ ధోరణి, అలాగే బీసీల ఆత్మగౌరవంపై రాజకీయ పార్టీలు విభిన్న వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల విషయంలో “ఆడిన డ్రామా” అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకోర్టులో కేసులు దాఖలు కావడం ముందే తెలుసు అని, అయినప్పటికీ రిజర్వేషన్ ఇవ్వబోతున్నట్టు ప్రజల్లో ప్రచారం చేసి…

Read Full News

బీసీ రిజర్వేషన్‌పై ముదిరాజుల ఆవేదన: “మాకు న్యాయం ఎప్పుడుంటుంది?

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై హైకోర్టు తీర్పు వెలువడే రోజునే, ముదిరాజుల వర్గం నుండి తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ముదిరాజుల సంఘ నాయకుడు సురేష్ గారు మాట్లాడుతూ, “ప్రభుత్వం బీసీల పేరుతో రాజకీయ జిమ్మిక్లు చేస్తోంది, కానీ వాస్తవంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడం లేదు” అన్నారు. ఆయన వ్యాఖ్యానంలో, “ముదిరాజుల కోసం ఏ ఒక్క మంత్రి, ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడటం లేదు. మా కష్టాల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. విద్య,…

Read Full News

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు – రేవంత్ రెడ్డి స్ట్రాటజీనా లేదా నిజమైన న్యాయ పోరాటమా?

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై రాజకీయాలు ఉధృతమయ్యాయి. హైకోర్టులో విచారణ కొనసాగుతుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను ముందుకు తీసుకెళ్లడంపై పట్టుదలగా ఉంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇది ఎన్నికల ముందరి “పోలిటికల్ స్ట్రాటజీ” అని ఆరోపిస్తున్నాయి. ఓకే టీవీతో మాట్లాడిన ఆమాద్మీ పార్టీ నాయకురాలు హేమ జిల్లోజి గారు వ్యాఖ్యానిస్తూ, “రేవంత్ రెడ్డి గారు ఈ రిజర్వేషన్ అంశాన్ని ప్రజల దృష్టిని మరల్చేందుకు మాత్రమే వాడుకుంటున్నారు. రెండు సంవత్సరాలుగా స్థానిక సంస్థ ఎన్నికలను…

Read Full News

తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై రాజకీయం వేడెక్కింది – హేమ జిల్లోజి గారు స్పందన

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన చర్చాంశంగా నిలుస్తున్నది బీసీ వర్గాల రిజర్వేషన్ల విషయం. రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే నిర్ణయం చుట్టూ తీవ్ర రాజకీయ వేడి నెలకొంది. హైకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్న వేళ, సుప్రీం కోర్టు మార్గదర్శకాలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఓకే టీవీకి ఆమాద్మీ పార్టీ మహిళా నాయకురాలు హేమ జిల్లోజి గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు….

Read Full News

బీసీ 42% రిజర్వేషన్ తీర్పు – ముదిరాజుల ఆవేదన, నాయకులపై తీవ్ర విమర్శలు

తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ అంశంపై హైకోర్టు తీర్పు కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా ముదిరాజు సంఘ నాయకులు తమ వర్గానికి జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ప్రస్తావించారు. ముదిరాజుల తరపున సురేష్ గారు మాట్లాడుతూ, ముదిరాజు సమాజం రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్నప్పటికీ, రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో కనీస స్థానం కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు ఇంద్రసాని తీర్పు ప్రకారం 50% రిజర్వేషన్ పరిమితిని…

Read Full News

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల — బీసీ రిజర్వేషన్ తీర్పుపై ఉత్కంఠ

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారం మోగింది. ఎన్నికల కమిషన్ ఈ రోజు నుండి షెడ్యూల్ అమల్లోకి వస్తుందని ప్రకటించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో 31 జిల్లాల్లో 58 రెవెన్యూ డివిజన్లు, 292 జెడ్పీటీసీ, 2963 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్లకు ఈ నెల 11వ తేదీ వరకు సమయం ఇవ్వబడింది. పోలింగ్ అక్టోబర్ 23న, కౌంటింగ్…

Read Full News